ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికల్లో పార్టీ టికెట్ లభించకపోవడంతో ఆప్ మాజీ కౌన్సిలర్ హసీబుల్ హసన్ ఢిల్లీలోని శాస్త్రి పార్క్ మెట్రో స్టేషన్ ఎదురుగా ఉన్న హైటెన్షన్ వైర్ టవర్ ఎ
Himachal Pradesh | హిమాచల్ప్రదేశ్ శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. మొత్తం 68 స్థానాలకుగాను 412 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించింది. ఆప్ సీఎం అభ్యర్థిగా ప్రముఖ జర్నలిస్టు ఇసుధాన్ గఢ్వీని ఆ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్ర�
Isudan Gadhvi | గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు తేదీలను ఈసీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ రాష్ట్రంలో తమ పార్టీ తరపున పోటీపడే సీఎం అభ్యర్థిని ఆప్ ప్రకటించింది. ఆప్ జాతీయ కార్యదర్శి ఇసుదన్ గాధ్వి గుజరాత్�
Gujarat CM:గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు తేదీలను ఈసీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ రాష్ట్రంలో తమ పార్టీ తరపున పోటీపడే సీఎం అభ్యర్థిని ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించ�
Arvind Kejriwal | గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఈ సారి రాష్ట్రంలో బీజేపీకి భంగపాటు తప్పదన్నారు. అక్కడి ప్రజలు పాలనలో మ�
ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్ ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రిపై సంచలన ఆరోపణలు చేశారు. మంత్రి సత్యేంద్రజైన్కు 2019లో రూ.10 కోట్లు ఇచ్చానని చెప్పారు.
Arvind Kejriwal:కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీజీ ఫోటోలను ఆర్బీఐ ముద్రిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ నోట్లపై ఇక నుంచి గణేశుడు, లక్ష్మీదేవి ఫోటోలను కూడా ముద్రించాలని ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ సీఎం కేజ్రీవ�
రూ.6000 కోట్ల టోల్ ట్యాక్స్ కుంభకోణంపై ఎందుకు విచారణకు ఆదేశించలేదని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సెనాను ఆప్ ప్రశ్నించింది. ఈ స్కామ్కు సంబంధించిన పత్రాలతో సహా ఎల్జీకి 2 నెలల క్రితమే ఉప ముఖ్యమంత్రి మ�