AAP | ఢిల్లీ (Delhi) అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి చెందిన ఇద్దరు మంత్రులు మనీష్ సిసోడియా (Manish Sisodia), సత్యేందర్ జైన్ (Satyendar Jain) మంగళవారం తమ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వారి స్థానాలను భర్తీ చేసేందుకు తన కేబిన�
ఆప్ నేత, ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా (Manish sisodia) అరెస్ట్ బీజేపీ దుర్మార్గాలకు పరాకాష్ట అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) అన్నారు. ఆ పార్టీ నేతలు చేసిన ఆరోపణలకోసం కేంద్ర నిఘా సం
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక రణరంగాన్ని తలపించింది. బీజేపీ, ఆప్ కౌన్సిలర్ల ఘర్షణతో కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. పోటాపోటీ నినాదాల దగ్గరి నుంచి కొట్టుకో�
మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక పూర్తైనా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం మాత్రం కుదుటపడలేదు. బుధవారం స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక ప్రక్రియ ప్రారంభించగా ఆప్, బీజేపీ సభ్యుల మధ్య ఘర్షణ ఏర్పడింద�
MLA Amit Rattan: లంచం కేసులో ఎమ్మెల్యే అమిత్ రతన్ను అరెస్టు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఆయనది బటిండా రూరల్ నియోజకవర్గం. హర్యానాలోని కర్నాల్లో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.
Shelly Oberoi | నగరంలో చెత్త సమస్యను పరిష్కరించడమే తమ ప్రధాన ఎజెండా అని ఢిల్లీ నూతన మేయర్ షెల్లీ ఒబెరాయ్ చెప్పారు. ఇవాళ ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం తొలిసారి ఆమె మీడియాతో మాట్లాడారు.
Shelly Oberoi: ఢిల్లీ కొత్త మేయర్గా షెల్లీ ఒబెరాయ్ ఎన్నికయ్యారు. ఆమ్ ఆద్మీ అభ్యర్ధి 34 ఓట్ల తేడాతో బీజేపీపై విజయం సాధించారు. ఆప్కు 150 ఓట్లు పోలయ్యాయి. పదేళ్ల తర్వాత ఢిల్లీలో ఓ మహిళ మేయర్ అయ్యారు.
Delhi Mayor elections: ఢిల్లీ మున్సిపాలిటీలో ఆప్, బీజేపీ మధ్య ఘర్షణ కొనసాగుతోంది. మేయర్ ఎన్నిక కోసం జరిగిన మూడవ సమావేశం కూడా అర్ధాంతరంగా ముగిసింది. ఆప్ ఆందోళనతో ఎన్నికను వాయిదా వేశారు.
స్వాతి మలివాల్కు ఎదురైన వేధింపులు ఓ డ్రామా అని బీజేపీ నేతలు విమర్శించారు. అయితే కాషాయ పార్టీ విమర్శలపై స్వాతి మలివాన్ తాజాగా స్పందించింది. బీజేపీ ఆరోపణలు పచ్చి అబద్ధాలు అంటూ ట్విట్టర్ వేదికగా ఘాటుగా
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా రాజకీయాలను పక్కనపెట్టి దేశ రాజధానిలో శాంతి భద్రతల పరిస్ధితిపై దృష్టి సారించాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సూచించారు.
ఢిల్లీ ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) సక్సేనా మధ్య వివాదం రోజురోజుకూ ముదురుతున్నది. తరచూ ప్రభుత్వ నిర్ణయాల్లో జోక్యం చేసుకుంటున్న ఎల్జీ తీరుపై ఆప్ సర్కారు నిరసన స్వరం పెంచింది. శిక్షణ కోసం ఉప�
ఢిల్లీ ప్రభుత్వం, లెఫ్ట్నెంట్ గవర్నర్(ఎల్జీ) మధ్య వివాదం మరో స్థాయికి చేరింది. ప్రభుత్వ ప్రకటనల ముసుగులో రాజకీయ ప్రకటనలను ప్రచారం చేసుకున్నారన్న అభియోగాలతో ఢిల్లీ అధికార ఆమ్ ఆద్మీ పార్టీని రూ.164 కోట్