ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా రాజకీయాలను పక్కనపెట్టి దేశ రాజధానిలో శాంతి భద్రతల పరిస్ధితిపై దృష్టి సారించాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సూచించారు.
ఢిల్లీ ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) సక్సేనా మధ్య వివాదం రోజురోజుకూ ముదురుతున్నది. తరచూ ప్రభుత్వ నిర్ణయాల్లో జోక్యం చేసుకుంటున్న ఎల్జీ తీరుపై ఆప్ సర్కారు నిరసన స్వరం పెంచింది. శిక్షణ కోసం ఉప�
ఢిల్లీ ప్రభుత్వం, లెఫ్ట్నెంట్ గవర్నర్(ఎల్జీ) మధ్య వివాదం మరో స్థాయికి చేరింది. ప్రభుత్వ ప్రకటనల ముసుగులో రాజకీయ ప్రకటనలను ప్రచారం చేసుకున్నారన్న అభియోగాలతో ఢిల్లీ అధికార ఆమ్ ఆద్మీ పార్టీని రూ.164 కోట్
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని అడ్డదారుల్లో దక్కించుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని ఆరోపిస్తూ ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ముందు ఆప్ నేతలు సోమవారం ధర్నాకు దిగారు
మనీల్యాండరింగ్ కేసుకు సంబంధించి తీహార్ జైలులో ఉన్న ఆప్ మంత్రి సత్యేందర్ జైన్ తమను బెదిరించాడని జైలు అధికారులు ఆరోపించారు. తాను ఏ ఒక్కరినీ విడిచిపెట్టనని తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస�
Delhi Mayor Election | ఇటీవల జరిగిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ.. మేయర్ అభ్యర్థిగా షెల్లీ ఒబెరాయ్ పేరును ఖరారు చేసింది. అదేవిధంగా
ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) వీకే సక్సేనా మధ్య మరో వివాదం రాజుకున్నది. ఈసారి ప్రభుత్వ ప్రకటనల విషయంలో సీఎం కేజ్రీవాల్ సర్కార్ను ఎల్జీ టార్గెట్గా చేసుకొన్నారు. ప్రభుత్వ ప్రకట�
AAP | ఆమ్ఆద్మీ పార్టీ జాతీయ పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే. గుజరాత్ ప్రజల ఓట్లతో ఆప్ ఈ హోదా దక్కించుకుంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సందీప్ పతాక్ను ఆప్ జాతీయ ప్రధాన కార్యదర�
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన స్ధానాలు దక్కకున్నా గణనీయంగా ఓట్లు సాధించిన ఆప్నకు ఇప్పుడు కొత్త చిక్కొచ్చిపడింది. పార్టీ తరపున గెలుపొందిన ఐదుగురు ఎమ్మెల్యేలను కాపాడుకోవడం ఆ పార్టీ�
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నుంచి వచ్చిన సూచనల మేరకు ఢిల్లీ బీజేపీ చీఫ్ పదవికి ఆదేశ్ గుప్తా రాజీనామా చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయన స్థానాన్ని వీరేంద్ర సచ్దేవా భర్తీ చేస్తారని వెల్లడి�
ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రతిపక్షంలో ఉంటామని పైకి చెప్తూనే ప్రత్యర్థి పార్టీ కౌన్సిలర్లను కొనుగోలు చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తున్నదని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆరోపించింది. పది మంది �
Isudan Gadhvi: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థిగా పోటీ చేసిన ఇసుదాన్ గద్వి ఓటమి పాలయ్యారు. ఖాంభలియా స్థానం నుంచి ఆయన పోటీ చేశారు. సుమారు 19 వేల ఓట్ల తేడాతో ఇసుదాన్ పరాజయాన్ని చవ