CEC Rajiv Kumar | ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి జాతీయ పార్టీ హోదా (National Party Status) అంశం తమ పరిశీలనలో ఉన్నదని కేంద్ర ఎన్నికల సంఘం (CEC) తెలిపింది. ఈ విషయాన్ని భారత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్కుమార్ స్వయంగా ప్రకటించారు.
ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఉన్న తీహార్ జైలులో (Tihar jail) ఓ ఖైదీ వద్ద 23 సర్జికల్ బ్లేడ్లు (Surgical blades) లభించాయి. కరడుగట్టిన ఖైదీలు ఉండే జైల్లో సిసోడియాను ఉంచడంపై ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళన వ్యక్�
మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ చేసేందుకు అన్ని పార్టీలు సిద్ధంగా ఉన్నాయని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ (AAP MP Sanjay singh) అన్నారు. అయినా మోదీ (PM Modi) ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు.
Manish Sisodia | మనీష్ సిసోడియా(Manish Sisodia) ను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆప్ ఆరోపించింది. తీహార్ జైలులో ఉన్న ఆయనను అందు కోసమే కరుడుగట్టిన నేరస్తులు ఉన్న సెల్ నంబర్ 1లో ఉంచారని విమర్శించింది.
Kejriwal Meditation: కేజ్రీ మెడిటేషన్ చేస్తున్నారు. దేశం కోసం ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. రోజంతా ఆయన ఆ ధ్యానముద్రలో ఉండనున్నారు. మంత్రుల అరెస్టును ఖండిస్తూ ఆయన ఈ వినూత్న నిరసనకు దిగారు.
Manish Sisodia | ఆమ్ ఆద్మీ పార్టీ (AA) సీనియర్ నాయకుడు, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా (Manish Sisodia) జ్యుడీషియల్ కస్టడీ ( judicial custody)ని ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు ఈ నెల 20 వరకు పొడిగించింది.
మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు ఊపందుకొన్నాయి. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పార్టీ విధానాలు నచ్చిన పలువురు మహారాష్ట్ర సీనియర్ రాజకీయ నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు.
Manish Sisodia | మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నేత మనీశ్ సిసోడియా (Manish Sisodia) ఢిల్లీ కోర్టు (Delhi Court)ను ఆశ్రయించారు. మద్యం కేసులో అరెస్టైన ఆయన తనకు బెయిల్ (Bail) మంజూరు చేయాలని రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చ
ఛత్తీస్గఢ్లో అదానీ గ్రూప్ బొగ్గు గనుల తవ్వకంపై ఆమ్ఆద్మీ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. 2014లోనే లైసెన్సులు రద్దయిన బొగ్గు గనుల్లో అదానీ గ్రూప్ ఇప్పటికీ మైనింగ్ చేస్తున్నదని ఆప్ అధికార ప్రతినిధి సం�