కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకొన్నది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి జాతీయ హోదా కల్పిస్తూ సోమవారం ప్రకటన విడుదల చేసింది.
ఆప్ జాతీయ పార్టీ హోదా అంశాన్ని ఏప్రిల్ 13లోగా తేల్చాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కర్ణాటక హైకోర్టు ఆదేశించింది. హోదా ఇవ్వకుండా కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) కావాలనే తాత్సారం చేస్తున్నదని ఆప్ బుధవారం కర్ణాట�
ప్రధాని మోదీ విద్యార్హతపై ఆప్ మరోసారి విమర్శలు చేసింది. దర్యాప్తు జరిపితే మోదీ డిగ్రీలు నకిలీవని రుజువవుతాయని పేర్కొంది. ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఆదివారం మాట్లాడుతూ.. మోదీ డిగ్రీలు నకిలీవని �
CEC Rajiv Kumar | ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి జాతీయ పార్టీ హోదా (National Party Status) అంశం తమ పరిశీలనలో ఉన్నదని కేంద్ర ఎన్నికల సంఘం (CEC) తెలిపింది. ఈ విషయాన్ని భారత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్కుమార్ స్వయంగా ప్రకటించారు.
ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఉన్న తీహార్ జైలులో (Tihar jail) ఓ ఖైదీ వద్ద 23 సర్జికల్ బ్లేడ్లు (Surgical blades) లభించాయి. కరడుగట్టిన ఖైదీలు ఉండే జైల్లో సిసోడియాను ఉంచడంపై ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళన వ్యక్�
మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ చేసేందుకు అన్ని పార్టీలు సిద్ధంగా ఉన్నాయని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ (AAP MP Sanjay singh) అన్నారు. అయినా మోదీ (PM Modi) ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు.
Manish Sisodia | మనీష్ సిసోడియా(Manish Sisodia) ను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆప్ ఆరోపించింది. తీహార్ జైలులో ఉన్న ఆయనను అందు కోసమే కరుడుగట్టిన నేరస్తులు ఉన్న సెల్ నంబర్ 1లో ఉంచారని విమర్శించింది.
Kejriwal Meditation: కేజ్రీ మెడిటేషన్ చేస్తున్నారు. దేశం కోసం ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. రోజంతా ఆయన ఆ ధ్యానముద్రలో ఉండనున్నారు. మంత్రుల అరెస్టును ఖండిస్తూ ఆయన ఈ వినూత్న నిరసనకు దిగారు.