ఢిల్లీలో అధికారుల పోస్టింగ్లు, బదిలీల విషయంలో ఎన్నికైన ప్రభుత్వాన్ని కాదని లెఫ్ట్నెంట్ గవర్నర్(ఎల్జీ)కు సర్వాధికారాలు కట్టబెడుతూ కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్పై ఆప్ సర్కార్ పోరుబాటకు సిద్ధ�
భారత రెజ్లింగ్ సమాఖ్య (WFA) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్కు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న రెజ్లర్లకు (Wrestlers), ఢిల్లీ పోలీసులకు మధ్య అర్ధరాత్రి ఘర్షణ చోటుచేసుకున్నది. తోపులాటలో అధికారులు తమపై దాడి చేశార�
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అతిగా స్పందిస్తున్నదన్న వాదనను ఆ సంస్థే నిజం చేసి చూపించింది. వీలైనంత ఎక్కువమంది ప్రతిపక్ష నేతలను ఈ కేసులో ఇరికించాలన్న తాపత్రయంతో కేసుతో �
Shelly Oberoi: రెండోసారి ఢిల్లీ మేయర్గా షెల్లీ ఒబెరాయ్ ఎన్నికయ్యారు. ఇవాళ జరిగిన ఓటింగ్లో ఆమె ఈజీగా గెలిచారు. బీజేపీ అభ్యర్థి శిఖా రాయ్ ఓటింగ్ ప్రక్రియ నుంచి తప్పుకున్నారు. నామినేషన్ విత్డ్రా చేసుకున�
Arvind Kejriwal | ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ( Arvind Kejriwal) సీబీఐ విచారణ ముగిసింది. ఆదివారం ఉదయం 11 గంటల నుంచి సుమారు 9 గంటల పాటు సీబీఐ అధికారులు ఆయనను ప్రశ్నించారు. అయితే కేజ్రీవాల్ను సీబీఐ అరెస్�
మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) సీబీఐ (CBI) కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. సీబీఐ అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతానని స్పష్టం చేశారు. తన అ�
Kejriwal | ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు సీబీఐ శుక్రవారం సమన్లు జారీచేసింది. ఈనెల 16న (ఆదివారం) ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కేజ్రీవాల్ నేతృత్వ�
Power Subsidy | ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆరోపణలతో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా దిగివచ్చారు. విద్యుత్ సబ్సిడీ (Power Subsidy) ఫైల్ను క్లియర్ చేశారు. దీంతో ఢిల్లీలోని సుమారు 46 లక్షల మంది వ�
Power Subsidy | ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా మధ్య మరో పోరు షురూ అయ్యింది. ఢిల్లీ ప్రజలకు పవర్ సబ్సిడీని మరో ఏడాది పొడిగించే ఫైల్కు లెఫ్టినెంట్ గవర్న
National Status | National Status | ఆమ్ ఆద్మీ పార్టీకి ఎన్నికల కమిషన్ జాతీయ హోదా ఇచ్చింది. దాంతో ఆ పార్టీ కార్యకర్తలు సంబురాలు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కార�
కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకొన్నది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి జాతీయ హోదా కల్పిస్తూ సోమవారం ప్రకటన విడుదల చేసింది.