ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) నేడు ఈడీ విచారణకు హాజరుకానున్నారు. అరెస్టు చేస్తారని ఆప్ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో గురువారం ఉదయం 11 గంటలకు ఆయన ఈడీ (ED) ముందుకు వెళ్లనున�
Sanjay Singh: ఢిల్లీ కోర్టు ఆప్ ఎంపీకి వార్నింగ్ ఇచ్చింది. కోర్టు రూమ్లో రాజకీయ ప్రసంగాలు సరికాదు అని సంజయ్కు హెచ్చరిక చేసింది. అదానీ గురించి కోర్టులో ప్రస్తావించడాన్ని జడ్జి నాగపాల్ తప్పుపట్టారు.
ఢిల్లీలోని అధికార పార్టీ నేతల ఇండ్లపై కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు (Raids) కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నెల 4న ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎంపీ సంజయ్ సింగ్ను (Sanjay Singh) అరెస్టు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED).. తాజాగ�
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఆప్ కీలక నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ను అరెస్టు చేసింది. మనీల్యాండరింగ్ ఆరోపణలపై బుధవారం ఉదయం నుంచి ఢిల్లీలోని ఎంపీ నివాసంలో అధికార�
MP Sanjay Singh: రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఇంట్లో ఇవాళ ఈడీ సోదాలు చేస్తోంది. ఢిల్లీ లిక్కర్ పాలసీతో లింకున్న మనీల్యాండరింగ్ కేసులో ఈ విచారణ సాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాన�
పంజాబ్ డ్రగ్స్ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే సుఖ్పాల్ సింగ్ ఖైరా అరెస్ట్తో విపక్ష ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు ఆప్, కాంగ్రెస్ మధ్య విభేదాలు నెలకొనడంతో ఈ వ్యవహారంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ
ఇండియా కూటమిలోని పార్టీలు తలోదారిలో నడుస్తున్నాయి. జాతీయ పార్టీలకు చిక్కులు తప్పడం లేదు. దీనికి పంజాబ్పై ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన ప్రకటనే తాజా ఉదాహరణ. వచ్చే సాధారణ ఎన్నికల్లో తాము పంజాబ్లోని 13 లోక్సభ స
Haryana CM Manohar Lal Khattar | ఫ్యాక్టరీ గురించి అడిగిన మహిళను కించపరిచేలా హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ( Haryana CM Manohar Lal Khattar) మాట్లాడారు. తదుపరి చేపట్టే చంద్రయాన్-4 (Chandrayaan 4) మిషన్ ద్వారా ఆమెను చంద్రుడి మీదకు పంపుతామని వ్యంగ్యంగా