ఢిల్లీ సర్వీసుల బిల్లుకు సంబంధించిన తీర్మానంపై నలుగురు ఎంపీల సంతకాలను ఫోర్జరీ చేసినట్టు బీజేపీ చేసిన ఆరోపణలను ఆప్ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా తీవ్రంగా ఖండించారు.
ఢిల్లీ అధికారాల బిల్లు (Delhi Services Bill) నేడు రాజ్యసభ (Rajya Sabha) ముందుకురానుంది. ఈ బిల్లును కాంగ్రెస్ (Congress) సహా విపక్షాలన్నీ వ్యతిరేకిస్తున్నాయి. సభలో బిల్లకు వ్యతిరేకంగా ఓటేయాలనీ హస్తం పార్టీ నిర్ణయించింది.
Delhi Ordinance Bill | ఢిల్లీపై అధికారాలను కేంద్రానికి దఖలు పరుస్తూ లోక్సభలో హోంమంత్రి అమిత్ షా ప్రతిపాదించిన వివాదాస్పద ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుకు సోమవారం ఆమోద ముద్ర పడింది.
మణిపూర్ (Manipur) అంశంపై చర్చకు పట్టుబట్టి రాజ్యసభ నుంచి సస్పెండ్ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎంపీ సంజయ్ సింగ్కు (Sunjay singh) భారత రాష్ట్ర సమితి (BRS) మద్దతు ప్రకటించింది. ఆయనకు మద్దతుగా పార్లమెంటు ఆవరణలో బీఆర్ఎస్ ఎ�
ఢిల్లీలో పాలనపరమైన అధికారాలపై పెత్తనం కోసం కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ స్థానంలో బిల్లును తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా తెలిపారు.
న్యూఢిల్లీ: ఢిల్లీలో పాలనాధికారాలపై కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధమని, ఇందుకు సంబంధించిన బిల్లును రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడితే అడ్డుకోవాలని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్�
Supreme Court | చైర్పర్సన్ లేకుండా ఢిల్లీ విద్యుత్తు రెగ్యులేటరీ కమిషన్ ఏమైపోయినా పరవాలేదా? మీకు చేతకాకపోతే చెప్పండి..మేమే నియమిస్తామంటూ సుప్రీంకోర్టు ఢిల్లీ ప్రభుత్వం, ఎల్జీపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
న్యూఢిల్లీ: బీజేపీ అంటే బ్రిజ్భూషణ్ జనతా పార్టీ అని ఆమ్ఆద్మీ పార్టీ అభివర్ణించింది. జాతుల మధ్య వైరంతో అట్టుడుకుతున్న మణిపూర్లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనకు కేంద్రమే బాధ్యత వహించాలని ఆ పా�
ఢిల్లీలో బ్యూరోక్రాట్ల బదిలీలు, పోస్టింగ్లపై ఆప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్ను (Delhi Ordinance) వ్యతిరేకించనున్నట్టు కాంగ్రెస్ పేర్కొంది.
దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వ అధికారులకు సంబంధించి కేంద్రం ఇచ్చిన ఆర్డినెన్స్పై (Delhi ordinance) పోరాటం చేస్తున్న అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి (AAP) మరింత బలం చేకూరనుంది. పార్లమెంటులో ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా ప్ర
దేశ రాజధానిలో బ్యూరోక్రాట్ల బదిలీలు, పోస్టింగ్లపై పట్టుబిగిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీచేసిన ఢిల్లీ ఆర్డినెన్స్ను (Delhi ordinance ) ఆప్ సర్కార్ శుక్రవారం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.
ఢిల్లీ బ్యూరోక్రాట్ల బదిలీలు, పోస్టింగ్లపై పట్టు కోసం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఢిల్లీ ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా ఆప్ (AAP) తన పోరాటాన్ని ఉధృతం చేయనుంది.
కేంద్రం మణిపూర్ను మరో కశ్మీర్లా తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నదని విపక్షాలు ఆరోపించాయి. వెంటనే అఖిల పక్షాన్ని మణిపూర్కు పంపాలని కేంద్రాన్ని డిమాండ్ చేశాయి. మణిపూర్లో తాజా పరిస్థితిపై చర్చించేం