Arvind Kejriwal | దేశ రాజధాని ఢిల్లీపై పెత్తనం కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చిన ఢిల్లీ ఆర్డినెన్స్ను కాంగ్రెస్ వ్యతిరేకించాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) డిమాండ్ చేసింది. లేనిపక్షంలో బీహార్ సీఎం నితీశ్
2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో పోటీ చేయకుంటే తాము మధ్యప్రదేశ్, రాజస్ధాన్లో పోటీకి దూరంగా ఉంటామని ఆప్ (AAP) ప్రతిపాదించింది.
ప్రధాని నరేంద్రమోదీ దేశానికి నియంతలా మారారని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. ఈ నియంతను, బీజేపీని దేశం నుంచి తరిమేసేందుకు ప్రజలంతా ఒక్కటి కావాలని
Arvind Kejriwal | దేశ రాజధాని ఢిల్లీపై పెత్తనం కోసం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ప్రత్యేక ఆర్డినెన్స్ వంటివి మిగతా రాష్ట్రాల్లో కూడా కేంద్రం తీసుకువస్తుందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) హెచ్చరించారు. కేం
Bhagwant Mann | వచ్చే ఏడాది జరుగనున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే ప్రధాని నరేంద్ర మోదీ.. నరేంద్ర పుతిన్ అవుతారని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ (Bhagwant Mann) ఎద్దేవా చేశారు. బీజేపీ నేతలు మోదీని భారతదేశపు ‘మాలిక్’గా ప�
ఢిల్లీ ప్రభుత్వ అధికారుల బదిలీలు, పోస్టింగ్లపై పట్టుకోసం కేంద్ర ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా అధికార ఆమ్ఆద్మీ పార్టీ (AAP) పోరాటం ముమ్మరం చేస్తున్నది. కేంద్రంలోని బీజేపీ సర్కార్క�
ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఆప్కు ఎట్టి పరిస్థితిల్లో మద్దతు తెలపవద్దంటూ ఢిల్లీ కాంగ్రెస్ యూనిట్ పార్టీ అధిష్ఠానానికి సూచించింది.
Navjot Singh Sidhu | ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) సిద్ధాంతాలు వేరు, తమ పార్టీ సిద్ధాంతాలు వేరని, 2024 లోక్సభ ఎన్నికల్లో ఆప్తో పొత్తు ఉండబోదని పంజాబ్కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ చెప్పారు.
అధునాత వసతులతో నిర్మించిన నూతన పార్లమెంటు భవనాన్ని (New Parliament Building) ప్రధాని మోదీ (PM Modi) ప్రారంభించారు. స్పీకర్ పోడియం వద్ద సెంగోల్ను (Sengol) ప్రతిష్టించారు. అంతకుముందు పార్లమెంటుకు చేరుకున్న ప్రధాని మోదీకి లోక్స�
Satyendar Jain: జస్టిస్ జేకే మహేశ్వరి, పీఎస్ నర్సింహలతో కూడిన ధర్మాసనం మాజీ మంత్రి సత్యేందర్ జైన్కు తాత్కాలిక బెయిల్ ఇచ్చింది. జూలై 11వ తేదీ వరకు బెయిల్ అమలులో ఉంటుంది. ఆ సమయంలో ఆయన ప్రైవేటు ఆస్పత
Parineeti -Raghav | బాలీవుడ్ (Bollywood) నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra), ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎంపీ రాఘవ్ చద్దా (Raghav Chadha) ఎంగేజ్మెంట్ ఇటీవల ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. వేడుకకు సంబంధించిన ఫొటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ వైరల�
ఈ నెల 28న జరుగబోయే కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్టు 19 విపక్ష పార్టీలు ప్రకటించాయి. రాజ్యాంగ అధినేతగా ఉన్న రాష్ట్రపతి కాకుండా ప్రధాని మోదీ పార్లమెంట్ను ప్రారంభించడం ప్రజాస్వామ్�
ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా పట్ల పోలీసులు దారుణంగా వ్యవహరిస్తున్నారని ఆప్ ఆరోపించింది. సిసోడియాను మంగళవారం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పర్చగా జూన్ 1 వరకు ఆయన కస్టడీని పొడిగించారు.
ఢిల్లీ ప్రభుత్వ అధికారుల బదిలీలు, పోస్టింగ్లపై పట్టు కోసం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ను వ్యతిరేకిస్తూ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సారధ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కేంద్రంపై పోరాటాన్�