మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్షోలో పాల్గొన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీ అధికార పార్టీ ఆప్ నేతలు, మంత్రుల ఇండ్లపై జాతీయ దర్యాప్తు సంస్థల దాడులు కొనసాగుతున్నాయి. సీఎం కేజ్రీవాల్ (CM Arvind Kejriwal) విచారణకు ముందు ఆయన కేబినెట్లోని మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ (Minister Raaj Kumar Anand) ఇండ్లు, కా�
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) నేడు ఈడీ విచారణకు హాజరుకానున్నారు. అరెస్టు చేస్తారని ఆప్ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో గురువారం ఉదయం 11 గంటలకు ఆయన ఈడీ (ED) ముందుకు వెళ్లనున�
Sanjay Singh: ఢిల్లీ కోర్టు ఆప్ ఎంపీకి వార్నింగ్ ఇచ్చింది. కోర్టు రూమ్లో రాజకీయ ప్రసంగాలు సరికాదు అని సంజయ్కు హెచ్చరిక చేసింది. అదానీ గురించి కోర్టులో ప్రస్తావించడాన్ని జడ్జి నాగపాల్ తప్పుపట్టారు.
ఢిల్లీలోని అధికార పార్టీ నేతల ఇండ్లపై కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు (Raids) కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నెల 4న ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎంపీ సంజయ్ సింగ్ను (Sanjay Singh) అరెస్టు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED).. తాజాగ�
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఆప్ కీలక నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ను అరెస్టు చేసింది. మనీల్యాండరింగ్ ఆరోపణలపై బుధవారం ఉదయం నుంచి ఢిల్లీలోని ఎంపీ నివాసంలో అధికార�
MP Sanjay Singh: రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఇంట్లో ఇవాళ ఈడీ సోదాలు చేస్తోంది. ఢిల్లీ లిక్కర్ పాలసీతో లింకున్న మనీల్యాండరింగ్ కేసులో ఈ విచారణ సాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాన�
పంజాబ్ డ్రగ్స్ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే సుఖ్పాల్ సింగ్ ఖైరా అరెస్ట్తో విపక్ష ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు ఆప్, కాంగ్రెస్ మధ్య విభేదాలు నెలకొనడంతో ఈ వ్యవహారంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ