గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించింది. ఆప్ సీఎం అభ్యర్థిగా ప్రముఖ జర్నలిస్టు ఇసుధాన్ గఢ్వీని ఆ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్ర�
Isudan Gadhvi | గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు తేదీలను ఈసీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ రాష్ట్రంలో తమ పార్టీ తరపున పోటీపడే సీఎం అభ్యర్థిని ఆప్ ప్రకటించింది. ఆప్ జాతీయ కార్యదర్శి ఇసుదన్ గాధ్వి గుజరాత్�
Gujarat CM:గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు తేదీలను ఈసీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ రాష్ట్రంలో తమ పార్టీ తరపున పోటీపడే సీఎం అభ్యర్థిని ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించ�
Arvind Kejriwal | గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఈ సారి రాష్ట్రంలో బీజేపీకి భంగపాటు తప్పదన్నారు. అక్కడి ప్రజలు పాలనలో మ�
ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్ ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రిపై సంచలన ఆరోపణలు చేశారు. మంత్రి సత్యేంద్రజైన్కు 2019లో రూ.10 కోట్లు ఇచ్చానని చెప్పారు.
Arvind Kejriwal:కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీజీ ఫోటోలను ఆర్బీఐ ముద్రిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ నోట్లపై ఇక నుంచి గణేశుడు, లక్ష్మీదేవి ఫోటోలను కూడా ముద్రించాలని ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ సీఎం కేజ్రీవ�
రూ.6000 కోట్ల టోల్ ట్యాక్స్ కుంభకోణంపై ఎందుకు విచారణకు ఆదేశించలేదని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సెనాను ఆప్ ప్రశ్నించింది. ఈ స్కామ్కు సంబంధించిన పత్రాలతో సహా ఎల్జీకి 2 నెలల క్రితమే ఉప ముఖ్యమంత్రి మ�
మురికి కాలువను శుభ్రం చేస్తూ ఇద్దరు వ్యక్తులు మరణించిన ఘటనలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా బాధ్యత వహించాలని ఢిల్లీలో పాలక ఆప్ పేర్కొంది.
ఢిల్లీ ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) వినయ్ కుమార్ సక్సేనా మధ్య వివాదం ముదిరింది. ఆప్ ఎమ్మెల్యేలకు ఎల్జీ పంపిన పరువు నష్టం నోటీసులను ఆప్ నేత సంజయ్ సింగ్ చించివేశారు.