మురికి కాలువను శుభ్రం చేస్తూ ఇద్దరు వ్యక్తులు మరణించిన ఘటనలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా బాధ్యత వహించాలని ఢిల్లీలో పాలక ఆప్ పేర్కొంది.
ఢిల్లీ ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) వినయ్ కుమార్ సక్సేనా మధ్య వివాదం ముదిరింది. ఆప్ ఎమ్మెల్యేలకు ఎల్జీ పంపిన పరువు నష్టం నోటీసులను ఆప్ నేత సంజయ్ సింగ్ చించివేశారు.
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్ పర్యటనలో ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాషాయ పార్టీలో ఉంటూనే బీజేపీ కార్యకర్తలు ఆప్ కోసం పనిచేయాలని కోరా
సీబీఐ దాడుల్లో తన బ్యాంక్ లాకర్లో ఏమీ గుర్తించలేదని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా వ్యాఖ్యానించారు. తనకు క్లీన్చిట్ లభించడం పట్ల సంతోషంగా ఉందని అన్నారు.
కాషాయ పార్టీ లక్ష్యంగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా విమర్శల దాడి తీవ్రతరం చేశారు. బీజేపీ నిరక్షరాస్యలు పార్టీ అని దేశాన్ని విద్యకు దూరం చేయాలనేది కమలనాధుల ఆలోచన అని మండిపడ్డారు.
ఆప్, బీజేపీ మధ్య డైలాగ్ వార్ ముదిరింది. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీకి 40 మంది ఎమ్మెల్యేలు అవసరమని, ఒక్కో ఎమ్మెల్యేలకు రూ 20 కోట్ల చొప్పున ప్రలోభాలకు గురిచేసేందుకు ఆ పార్టీ రూ 800 కోట్లు సిద
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రగడపై ఆప్, బీజేపీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. బీజేపీలో చేరితే తనపై ఉన్న కేసులన్నీ ఎత్తేస్తామని కాషాయ నేతలు ఆఫర్ ఇచ్చారని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా చేసిన వ
ఎక్సైజ్ పాలసీ స్కాంలో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తొలి నిందితుడే అయినా ఈ స్కాం ప్రధాన సూత్రధారి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు