న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో ఇవాళ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వివిధ పార్టీ నేతలతో కలిసి ఇవాళ ఢిల్లీలో మీటింగ్ నిర్వహించనున్నారు. 19 పార్టీలకు ఆమె ఆహ్వానం పంపారు. కానీ కొన్ని పార్టీల�
మీ పిల్లల భవిష్యత్ బాగుండాలంటే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి ఓటు వేయాలని ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఓటర్లను కోరారు.
‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ (కాంగ్రెస్ లేని భారతదేశం) కోసం పోరాడుతున్నామని చెప్పిన బీజేపీ.. ఇప్పుడు పూర్తిగా ‘కాంగ్రెస్ యుక్త్ బీజేపీ’ (కాంగ్రెస్తో నిండిన బీజేపీ) అవుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) విమర్శలు గ�
ఢిల్లీ మంత్రి, ఆప్ నేత సత్యేందర్ జైన్ను సోమవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేశారు. మనీల్యాండరింగ్ కేసుకు సంబంధించి ఆయన్ని అదుపులోకి తీసుకొన్నట్టు తెలిపారు
ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వానికి గట్టి షాక్ తగిలింది. ఆ ప్రభుత్వంలో ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న సత్యేంద్ర జైన్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్టు చేశారు. కోల్కతాకు చెందిన ఒక కంపెనీక�
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ను చూసి గర్వపడుతున్నానని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. సీఎం భగవంత్ మాన్ తలుచుకుంటే ఆరోగ్య మంత్రి చేసిన అవినీతిని కప్పిప�
CM KCR | ఉత్తరాది పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తో భేటీ అయ్యారు. లంచ్మీటింగ్కు ఆహ్వానించడంతో సీఎం కేసీఆర్.. కేజ్రీవాల్ నివాసానికి చేరుకున్నారు.
ఢిల్లీలోని కళ్యాణ్పురి ప్రాంతంలో ఆక్రమణల కూల్చివేతను అడ్డుకున్న ఆప్ ఎమ్మెల్యే కుల్దీప్ కుమార్ను ఢిల్లీ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కళ్యాణ్పురి ప�
సినిమా షూటింగ్లకు 15 రోజుల్లో సింగిల్ విండో ఆన్లైన్ క్లియరెన్స్ ఇవ్వడంతో పాటు ఇతర ప్రోత్సాహకాలతో ఆప్ ప్రభుత్వం శుక్రవారం ఢిల్లీ ఫిల్మ్ పాలసీని శుక్రవారం ప్రకటించనుంది.
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఇచ్చిన ఎన్నికల హామీలపై కాషాయ పార్టీ నేత తేజీందర్ సింగ్ బగ్గా నిలదీశారు.
మొహాలీలో పంజాబ్ పోలీస్ ఇంటెలిజెన్స్ వింగ్ ప్రధాన కార్యాలయాన్ని గ్రనేడ్ ఢీకొన్న ఘటన నేపధ్యంలో భగవంత్ మాన్ సారధ్యంలోని ఆప్ సర్కార్పై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది.
పంజాబ్ సీఎం భగవంత్ మాన్తో భేటీ కాబోతున్నానని కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్దూ ప్రకటించారు. సోమవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో సీఎం మాన్తో భేటీ అవుతానని సిద్దూ ట్వీట్ చేశారు. రాష్ట్ర ఆర్థిక �
తాను అధికారం కోసం రాజకీయాల్లో కొనసాగడం లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. కేవలం భారత మాత కోసమే రాజకీయాల్లో వున్నానన్నారు. తాను రాజకీయాలను కెరీర్గా మార్చుకోవడం �