ముఖ్యమంత్రి భగవంత్ మాన్పై కాంగ్రెస్ నేత సిద్దూ తీవ్రంగా మండిపడ్డారు. ఆయనో రబ్బర్ స్టాంప్ సీఎం అంటూ విరుచుకుపడ్డారు. అసలు పాలన అంతా ఢిల్లీ నుంచే సాగుతోందని, కేజ్రీవాలే నడిపిస్తున్నారని ఆయ
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ, పంజాబ్లో ప్రభుత్వాన్ని నెలకోల్పామని, ఇక తమ దృష్టి అంతా కర్నాటకపైనే వుంచుతామని ప్రకటించారు. కర్నాటకలో కూడా ఆప్ ప
దేశానికి కాంగ్రెస్ ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాదని ఆప్ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా అన్నారు. కేవలం కేజ్రీవాల్ మాత్రమే ప్రధాని మోదీకి సవాల్ విసరగలరని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఓ చనిపోయిన గ�
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని ఆప్ పావులు కదుపుతున్న నేపధ్యంలో ఆ పార్టీకి హిమాచల్ ప్రదేశ్లో ఏ మాత్రం పట్టు లేదని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు.
చండీఘడ్: పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఇటీవల రాజ్యసభ ఎంపీగా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే ఇవాళ టర్బనేటర్ హర్భజన్ ఓ కీలక ప్రకటన చేశారు. రాజ్యసభ సభ్యు
చంఢీఘడ్: సీఎం భగవంత్మాన్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వం భారీ ప్రకటన చేసింది. ప్రతి ఇంటికి జూలై ఒకటో తేదీ నుంచి 300 యూనిట్ల కరెంటును ఉచితంగా ఇవ్వనున్నట్లు పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం తెలిపి�
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని యోచిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కాంగ్రెస్ నేత హార్ధిక్ పటేల్ను తమ పార్టీలో చేర్చుకునేందుకు పావులు కదుపుతోంది.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఇంద్రనీల్ రాజ్గురు గురువారం రాజ్కోట్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో చేరారు.
ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఓ కొత్త వివాదంలో ఇరుక్కున్నారు. పంజాబ్ విద్యుత్ అధికారులతో సీఎం కేజ్రీవాల్ సమీక్షా సమావేశం నిర్వహించారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ లేని సమయంలో ఈ సమావేశ
ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న హిమాచల్ ప్రదేశ్లో ఆమ్ ఆద్మీ పార్టీకి (ఆప్) గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అనూప్ కేసరి, ప్రధాన కార్యదర్శి సతీష్ ఠాకూర
2014 ఎన్నికల్లో ప్రధాని మోదీపై వారణాసి నుంచి పోటీ చేసినట్లుగా.. ఈ సారి కూడా పోటీ చేస్తారా? అన్న ప్రశ్నకు ఆప్ అధినేత, సీఎం కేజ్రీవాల్ ఆసక్తికర సమాధానమిచ్చారు. అప్పటి పరిస్థితులు వేరని, 2024 సార్వ�
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం అనంతరం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో చేరికలు ఊపందుకున్నాయి. తాజాగా హర్యానా కాంగ్రెస్ మాజీ చీఫ్ అశోక్ తన్వర్ ఆప్లో చేరారు.