2014 ఎన్నికల్లో ప్రధాని మోదీపై వారణాసి నుంచి పోటీ చేసినట్లుగా.. ఈ సారి కూడా పోటీ చేస్తారా? అన్న ప్రశ్నకు ఆప్ అధినేత, సీఎం కేజ్రీవాల్ ఆసక్తికర సమాధానమిచ్చారు. అప్పటి పరిస్థితులు వేరని, 2024 సార్వ�
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం అనంతరం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో చేరికలు ఊపందుకున్నాయి. తాజాగా హర్యానా కాంగ్రెస్ మాజీ చీఫ్ అశోక్ తన్వర్ ఆప్లో చేరారు.
CM Arvind Kejriwal | ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (CM Arvind Kejriwal) అధికార నివాసంపై దాడికేసులో పోలీసులు ఎనిమిది మందిని అరెస్టు చేశారు. కశ్మీర్ ఫైల్స్ సినిమాలో అబద్ధాలున్నాయని సీఎం కేజ్రీవాల్ ఇటీవల చేసిన వ్యాఖ�
న్యూఢిల్లీ: ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ 2022-23 బడ్జెట్ను ప్రవేశపెట్టింది. డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. కోవిడ్-19 ప్రభావం నుంచి ఢిల్లీ ఆర్థిక వ్యవస్థ క్ర
తమ తదుపరి టార్గెట్ గుజరాత్ అని సీఎం కేజ్రీవాల్ ప్రకటించిన నేపథ్యంలో బీజేపీ, ఆప్ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఒకరిపై ఒకరు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. బుధవారం రోజు ఆమ్ఆద్మీకి చెందిన 3,500 మంది క�
చంఢీఘడ్: పంజాబ్లోని ఆమ్ ఆద్మీ పార్టీ ఆ రాష్ట్రం నుంచి అయిదుగురు రాజ్యసభ సభ్యుల్ని నామినేట్ చేసింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 92 స్థానాలను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈనె�
కేజ్రీవాల్ మరో టార్గెట్ పెట్టుకున్నారు. పంజాబ్లో ఘన విజయం సాధించిన తర్వాత కేజ్రీవాల్ మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్పై కన్నేశారు. గుజరాత్తో పాటు సింధియా, గెహ్లోత్ కోట అయిన రాజస్థాన్ను కూడా టా�
చంఢీఘడ్: టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్.. రాజ్యసభకు నామినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సీఎం భగవంత్మాన్ నేతృత్వంలోని పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ .. హర్భజన్ను రాజ్యసభకు నియమించను�
పంజాబ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన భగవంత్ మాన్కు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని ట్వీట్ చేశారు. పంజాబ్ అభివృద్ధి కోసం కలిసి పనిచేయడానికి తాము సిద్ధమని ప్
పంజాబ్ ఎన్నికలను ఆమ్ ఆద్మీ పార్టీ క్లీన్ స్వీప్ చేసిన నేపథ్యంలో.. బుధవారం నాడు ఆ పార్టీ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి రావలసిందిగా పలువురుకి ఆహ్వానాలు అందాయి. వారిలో క