ప్రజల తీర్పును శిరసావహిస్తున్నానని మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘ప్రజల తీర్పును స్వీకరిస్తున్నా. అత్యంత నిరాడంబరంగా స్వీకరిస్తు�
AAP | పంజాబ్లో అధికారాన్ని హస్తగతం చేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ (AAP).. గోవాలో ఖాతా తెరిచింది. బెనౌలిమ్ నియోజకవర్గం నుంచి ఆప్ అభ్యర్థిగా పోటీచేసిన కెప్టెన్ వీంజీ వీగస్ తన సమీప అభ్యర్థి చర్చిల్ అలెమావోపై వ�
పంజాబ్లో ఆప్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆ బుడతడు మళ్లీ ప్రత్యక్షమయ్యాడు. 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించడంతో ఆ బుడతడు అప్పటి విజయోత్సవాల్లో కనిపించాడు. అచ్చు సీఎం క
పంజాబ్ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్దూ స్పందించారు. ఘన విజయం సాధించిన ఆమ్ఆద్మీని ఈ సందర్భంగా సిద్దూ అభినందించారు. ‘ప్రజల వాక్కే దైవవాక్కు. ప్రజల తీర్�
హైదరాబాద్: ఆమ్ ఆద్మీ ఓ కొత్త చరిత్ర సృష్టించింది. అభివృద్ధి రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచింది. వాస్తవానికి పంజాబీ ఓటర్లు చాలా సైలెంట్ దెబ్బ తీశారు. కాంగ్రెస్ను తమదైన స్టయిల్లోనే ఖంగుతిన�
చండీఘడ్: ఆమ్ ఆద్మీ ఊడ్చేసింది. పంజాబ్లో వన్మ్యాన్ షో ప్రదర్శించింది. కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆ పార్టీ సంచలనం నమోదు చేసింది. తాజా రిపోర్ట్ ప్రకారం పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల కౌటింగ్లో.. 89 స్థానా
చండీఘడ్: రెండు సార్లు పంజాబ్ సీఎంగా చేసిన అమరీందర్ సింగ్.. ఇవాళ జరుగుతున్న కౌంటింగ్లో వెనుకంజలో ఉన్నారు. పాటియాలా అర్బన్ నుంచి ఆయన పోటీలో ఉన్నారు. అక్కడ నుంచి ఆమ్ ఆద్మీ అభ్యర్థి అజిత్ పాల్ సిం
న్యూఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో సూపర్ విక్టరీ కొట్టనుంది. ఇవాళ జరుగుతున్న కౌటింగ్లో ఆ పార్టీ 88 స్థానాల్లో లీడింగ్లో ఉంది. ఈ నేపథ్యంలో ఆ ప�
చంఢీఘడ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ సంచలనం సృష్టించింది. ఇవాళ జరుగుతున్న కౌంటింగ్లో ఆ పార్టీ లీడింగ్లో కొనసాగుతోంది. ఇప్పటికే ఆ పార్టీ టార్గెట్ మార్క్ దాటింది. 117 స్థానాలు ఉన్న పంజాబ్
పంజాబ్ ప్రజలు ఆమ్ఆద్మీకే పట్టం కడతారని ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. ఈ నేపథ్యంలో ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం అంటే కామన్ మ్యాన్ అని, సీఎం అయినా తాను మాత్రం మా
యూపీలో బీజేపీని అధికారంలోకి రాకుండా నిరోధించేందుకు అవసరమైతే సమాజ్వాదీ పార్టీతో (ఎస్పీ) ఆప్ చేతులు కలుపుతుందని ఆ పార్టీ నేత సంజయ్ సింగ్ స్పష్టం చేశారు.
అమృత్సర్: చతుర్ముఖ పోటీ నెలకొన్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమయింది. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరుగనుంది. మొత్తం 117 స్థానాలకు ఒకే దశలో పోలింగ్ జరుగుతున్నది. ఎన్నికల బరిలో 1,304 �
ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై సంచలన ఆరోపణలు చేసిన ఆప్ మాజీ నేత కుమార్ విశ్వాస్ వ్యాఖ్యలపై ఆమ్ఆద్మీ స్పందించింది. ఆప్ నేత రాఘవ్ చద్దా మాట్లాడుతూ.. ఈ విషయం ఆయనకు ముందే తెలిస్తే.. 2017 ఎన్నికల