ఒక్కోసారి అదృష్టం కలిసి రాకపోతే అధికారం రావడం కష్టమే. కానీ సీఎంలు, మాజీ సీఎంలు తాము స్వయంగా పోటీ చేసిన స్థానాల్లో ఓడిపోవడం మాత్రం చాలా అరుదు. ఎందుకంటే ఆయా నియోజకవర్గాల్లో వారి హవా అలా ఉంటుంది మరి. కానీ ఈసా�
పంజాబ్లో కాంగ్రెస్ పార్టీని అరచేతిపై ఆడించిన నేత నవజోత్ సింగ్ సిద్ధూ. ఒక విధంగా ఆయన కోసమే మాజీ సీఎం అమరీందర్ సింగ్ను కాంగ్రెస్ అధిష్ఠానం నిర్లక్ష్యం చేసింది. అంతలా పార్టీ అధిష్ఠానం వద్ద పరపతి సంపాదించ
గోవా ఎన్నికల్లో బీజేపీ సగం సీట్లు సాధించింది. ఇక్కడ మొత్తం 40 సీట్లు ఉండగా.. బీజేపీ 20 సీట్లలో విజయం సాధించింది. దీంతో ఇక్కడ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ క్రమంలో ఇక్కడ తామే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని సీఎ
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అనూహ్య విజయంతో ఆప్ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లివెరిశాయి. పలు రాష్ట్రాల్లో ఆప్ నేతలు, కార్యకర్తలు సంబరాలు జరుపుకుని పార్టీ విజయాన్ని వేడుకలా జ�
పంజాబ్లో ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆప్ అధ్యక్షుడు, సీఎం కేజ్రీవాల్ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కేజ్రీవాల్… కేజ్ర�
పంజాబ్లో ఆప్ ఘనవిజయంతో ఆ పార్టీ నేతలు సంబరాల్లో మునిగితేలుతున్నారు. యూపీలోని ఘజియాబాద్లో ఆప్ మాజీ నేత కుమార్ విశ్వాస్ నివాసం వెలుపల ఢిల్లీ ఎమ్మెల్యే నరేష్ బల్యాన్ నాయకత్వంలో ఆ పార్టీ శ్రేణ
పంజాబ్లో బంపర్ మెజారిటీతో విజయం సాధించిన ఆమ్ఆద్మీకి శిరోమణీ అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ శుభాకాంక్షలు తెలిపారు. మనస్ఫూర్తిగా ఆమ్ఆద్మీకి శుభాకాంక్షలు తెలుపుతున్నానని ఆయన ట�
ప్రజల తీర్పును శిరసావహిస్తున్నానని మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘ప్రజల తీర్పును స్వీకరిస్తున్నా. అత్యంత నిరాడంబరంగా స్వీకరిస్తు�
AAP | పంజాబ్లో అధికారాన్ని హస్తగతం చేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ (AAP).. గోవాలో ఖాతా తెరిచింది. బెనౌలిమ్ నియోజకవర్గం నుంచి ఆప్ అభ్యర్థిగా పోటీచేసిన కెప్టెన్ వీంజీ వీగస్ తన సమీప అభ్యర్థి చర్చిల్ అలెమావోపై వ�
పంజాబ్లో ఆప్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆ బుడతడు మళ్లీ ప్రత్యక్షమయ్యాడు. 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించడంతో ఆ బుడతడు అప్పటి విజయోత్సవాల్లో కనిపించాడు. అచ్చు సీఎం క
పంజాబ్ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్దూ స్పందించారు. ఘన విజయం సాధించిన ఆమ్ఆద్మీని ఈ సందర్భంగా సిద్దూ అభినందించారు. ‘ప్రజల వాక్కే దైవవాక్కు. ప్రజల తీర్�
హైదరాబాద్: ఆమ్ ఆద్మీ ఓ కొత్త చరిత్ర సృష్టించింది. అభివృద్ధి రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచింది. వాస్తవానికి పంజాబీ ఓటర్లు చాలా సైలెంట్ దెబ్బ తీశారు. కాంగ్రెస్ను తమదైన స్టయిల్లోనే ఖంగుతిన�
చండీఘడ్: ఆమ్ ఆద్మీ ఊడ్చేసింది. పంజాబ్లో వన్మ్యాన్ షో ప్రదర్శించింది. కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆ పార్టీ సంచలనం నమోదు చేసింది. తాజా రిపోర్ట్ ప్రకారం పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల కౌటింగ్లో.. 89 స్థానా