అమృత్సర్: చతుర్ముఖ పోటీ నెలకొన్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమయింది. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరుగనుంది. మొత్తం 117 స్థానాలకు ఒకే దశలో పోలింగ్ జరుగుతున్నది. ఎన్నికల బరిలో 1,304 �
ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై సంచలన ఆరోపణలు చేసిన ఆప్ మాజీ నేత కుమార్ విశ్వాస్ వ్యాఖ్యలపై ఆమ్ఆద్మీ స్పందించింది. ఆప్ నేత రాఘవ్ చద్దా మాట్లాడుతూ.. ఈ విషయం ఆయనకు ముందే తెలిస్తే.. 2017 ఎన్నికల
కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సంచలన వ్యాఖ్య చేశారు. పంజాబ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రియాంక గాంధీ ఆదివారం పంజాబ్లోని కొట్కాపూరాలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సం
పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చెన్నీ, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. అరవింద్ కేజ్రీవాల్ ఓ అబద్ధాల కోరు అని, పంజాబ్ను దోచుకోవడానికి ఆంగ్లేయుల లాగా వచ్చారంటూ సీఎ చెన్�
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్పై పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జిత్ చెన్నీ తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ విరుచుకుపడ్డారు. అరవింద్ కేజ్రీవాల్ ఓ అబద్ధాల కోరు అని, తనపై లేనిపోని అబద్ధాల
పంజాబ్ సీఎం అభ్యర్ధిగా కాంగ్రెస్ పార్టీ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీని ప్రకటించడం పట్ల ఆప్ స్పందించింది. ఇసుక దొంగను సీఎం అభ్యర్ధిగా కాంగ్రెస్ ఎంపిక చేసిందని ఆదివారం ఆప్ ఎద్దేవా చేసింది.
AAP Joginder Singh | ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ముజఫర్ నగర్ జిల్లాలోని మీరాన్పూర్ నియోజకవర్గం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తరపున జోగిందర్ సింగ్ అనే అభ్యర్థి
చంఢీఘఢ్ : పంజాబ్లో ఆప్ సీఎం అభ్యర్ధిపై నిర్వహించిన సర్వేను రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ తప్పుపట్టారు. ఈ సర్వే అంతా ఓ స్కామ్ అని దుయ్యబట్టిన సిద్ధూ కేజ్రవాల్ భ్రమలు సృష్టిస�
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి అవకాశం లేదని సీనియర్ కాంగ్రెస్ నేత, ఉత్తరాఖండ్ కాంగ్రెస్ సీఎం అభ్యర్ధి హరీష్ రావత్ తేల్చిచెప్పారు. ఇది ఢిల్లీ కాదని, ఉత్తరాఖండ్లో మూడో పార�
AAP | త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఢిల్లీ అధికార పార్టీ ఆప్ (AAP) తన బలాన్ని చాటుకోవడానికి సన్నద్ధమవుతున్నది. పంజాబ్లో అధికారాన్ని దక్కించుకునే అవకాశాలు ఉన్నాయని రాజకీయ పండి�
చండీగఢ్: పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీఎం అభ్యర్థిగా భగ్వంత్ మన్ను ఎంపిక చేసినట్టు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వెల్లడించారు. మంగళవారం పంజాబ్లోని మొహాలీకి చేరుకున్న కేజ్రీవాల్ మాట్లాడుతూ ‘పంజాబ్�