గతంలో భార్యాభర్తల్లో ఒకరికి మాత్రమే వృద్ధాప్య పెన్షన్ వచ్చేది. పింఛన్ పొందుతున్న వ్యక్తి మరణిస్తే, ఆ జంటలోని భాగస్వామికి కష్టాలు మొదలయ్యేవి. తిరిగి పెన్షన్ రాక, కన్నవారు పట్టించుకోక నానా బాధలు తప్పక�
వానకాలం సీజన్లో రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం జిల్లా అధికార యంత్రాంగం సన్నద్ధమవుతున్నది. వచ్చే నెల రెండో వారం నుంచి కొనుగోలు కేంద్రాలు ఏర్పాట�
ధాన్యం కొనుగోలుకు ఆధార్ లింకు చేసి, రైతుల బయోమెట్రిక్ చేయాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. ఈ మేర కు ఆ శాఖ కమిషనర్ అనిల్కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
రైతులకు ఇచ్చే పట్టాదారు పాస్ పుస్తకాల జారీకి ఆధార్ కార్డు తప్పనిసరి కాదని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆధార్ లేదని చెప్పి పాస్బుక్ల జారీ అధికారులు నిలిపివేయ డం సరికాదని పేర్కొన్నది.
రైతుల కుటుంబానికి ఆర్థ్దిక భరోసా ఇవ్వాలనే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని అమలుచేస్తున్నది. అయితే బీమా నమోదు కోసం శనివారం చివరి గడువు. కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన రైతులు లేదంటే గతంలో బీమా
గతంలో ఏదైనా కారణంతో రైతులు మరణిస్తే బాధిత కుటుంబాల పరిస్థితి దయనీయంగా ఉండేది. ఈ క్రమంలో దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే రైతుల కోసం ప్రభుత్వం రైతుబీమా పథకాన్ని అమలు చేస్తున్నది.
PAN Card | ఆధార్తో అనుసంధానంకాని పాన్తో ఏ ఉపయోగం ఉండదు. పలు లావాదేవీలకు పాన్ కార్డును లేదా నంబర్ను కోట్ చేయడం తప్పనిసరి. అయితే పాన్తో ఆధార్ నంబర్ను లింక్ చేయడానికి ఆదాయపు పన్ను శాఖ నిర్దేశించిన జూన్ 3
PAN Card | మీ పాన్ కార్డును ఆధార్ కార్డుతో ఇంకా లింక్ చేయలేదా? అయితే తొందరగా రెండింటినీ అనుసంధానం చేసుకోండి. లేదంటే ఇకపై మీ పాన్ కార్డు పనిచేయకపోవచ్చు. ఇప్పటికే ఆధార్తో లింక్ చేయని చాలావరకు పాన్ కార్డుల�
గీత కార్మికులకు బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.12.5 కోట్ల ఎక్స్గ్రేషియాను విడుదల చేసినట్టు ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. గీతవృత్తిలో ప్రమాదానికి గురైన కార్మికులకు ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల ఎక్�
రూ.2000 నోట్ల మార్పిడి లేదా డిపాజిట్కు ఎటువంటి ఫామ్గానీ, స్లిప్గానీ అవసరం లేదని ఎస్బీఐ స్పష్టం చేసింది. రూ. 2000 నోట్లను మార్చుకోవడానికి, ఖాతాల్లో జమ చేయడానికి బ్యాంకుల్లో ఫామ్ లేదా స్లిప్ను నింపాల్సి ఉం�
ఆధార్లోని డెమొగ్రాఫిక్ (పుట్టినతేదీ, చిరునామా, పేరులో మార్పులు) వివరాల్ని ఆన్లైన్ ద్వారా ఉచితంగా మార్చుకునేందుకు ‘భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ’ (ఉడాయ్) జూన్ 14వరకు అవకాశం కల్పిస్తున్నది.
వరి ధాన్యం కొనుగోళ్లు ఉపందుకున్నాయి. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా 13,310 ఎకరాల విస్తీర్ణంలో వరి పంటను సాగు చేయగా 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
కుటుంబంలో పిల్లలు ఉంటే సందడే వేరు. ఇటు దంపతులు తమ పిల్లలతో, అటు వృద్ధులు తమ మనుమలు, మనుమరాళ్లతో కాలక్షేపం చేస్తూ ఉంటారు. అమ్మతనం అనేది ప్రతి వివాహిత జీవితంలో ఓ అమూల్య వరం. దీని కోసం ఎన్నో పూజలు, నోములు, వ్రతా
తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్న సబ్సిడీ గొర్రెలతో గొల్ల, కుర్మల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయి. తొలి విడుత గొర్రెల పంపిణీ విజయవంతం కాగా, రెండో విడుత గొర్రెల పంపిణీకి రంగారెడ్డి జిల్లా యంత్రాంగం కసరత�
నేటి సమాజంలో ఆధార్ కార్డు వినియోగం ఎంత కీలకంగా మారిందో ప్రతి ఒక్కరికీ తెలుసు. సిమ్కార్డు కొనుగోలు మొదలు బ్యాంకు ఖాతాలు తెరువడం, వాహనాలు, ఇండ్లు, భూముల క్రయవిక్రయాలు, ప్రభుత్వ పథకాలు, విద్యార్థులకు స్కా�