రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం పేరిట చేపట్టిన ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ గురువారం ఉమ్మడి జిల్లాలో ప్రారంభమైంది. అర్జీలు సమర్పించేందుకు ప్రజలు కేంద్రాల్లో బారులు తీరి కనిపించారు. చాలాచోట్ల ఇంటి�
ప్రభుత్వం అర్హులందరికీ ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు అన్నారు. గురువారం జహీరాబాద్ పట్టణంలోని మాణిక్ప్రభు వీధిలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రా�
ప్రజాపాలన, అభయహస్తం గ్యారెంటీలకు ఈ నెల 28వ తేదీ గురువారం నుంచి గ్రామ, వార్డు సభల్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ప్రజాపాలన కార్యక్రమ
నేటి సమాజంలో ఆధార్ కార్డు వినియోగం ఎంత కీలకంగా మారిందో ప్రతి ఒక్కరికీ తెలుసు. సిమ్ కార్డు కొనుగోలు మొదలు బ్యాంకు ఖాతాలు తెరువడం, వాహనాలు, ఇండ్లు, భూముల క్రయ విక్రయాలు.. ప్రభుత్వ పథకాలు, విద్యార్థులకు స్క�
Aadhaar Data Leak | ఆధార్లో నిక్షిప్తమైన భారతీయుల బయోమెట్రిక్ వివరాలు సురక్షితం కావన్న నిపుణుల ఆందోళన మరోమారు నిజమనినిరూపణ అయింది. తమ వద్ద 81.5 కోట్ల మంది భారతీయుల బయోమెట్రిక్ వివరాలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయం�
ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్లు నేటి(సోమవారం) నుంచి ప్రారంభంకానున్నాయి. వానకాలం సీజన్లో జిల్లా వ్యాప్తంగా రైతులు 4,12,436 ఎకరాల్లో పత్తి సాగు చేయగా 28.87 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తోందని అంచనా వేశారు.
పత్తి కొనుగోలు కోసం ప్రభుత్వం వరంగల్ జిల్లాలో 23కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వాటిని కాటన్ జిన్నింగ్ మిల్లుల్లో ఏర్పాటు చేయనుంది. నవంబర్ మొదటి వారం నుంచి ఆయా కేంద్రాల్లో కాటన్ కార్పొరేష�
గతంలో భార్యాభర్తల్లో ఒకరికి మాత్రమే వృద్ధాప్య పెన్షన్ వచ్చేది. పింఛన్ పొందుతున్న వ్యక్తి మరణిస్తే, ఆ జంటలోని భాగస్వామికి కష్టాలు మొదలయ్యేవి. తిరిగి పెన్షన్ రాక, కన్నవారు పట్టించుకోక నానా బాధలు తప్పక�
వానకాలం సీజన్లో రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం జిల్లా అధికార యంత్రాంగం సన్నద్ధమవుతున్నది. వచ్చే నెల రెండో వారం నుంచి కొనుగోలు కేంద్రాలు ఏర్పాట�
ధాన్యం కొనుగోలుకు ఆధార్ లింకు చేసి, రైతుల బయోమెట్రిక్ చేయాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. ఈ మేర కు ఆ శాఖ కమిషనర్ అనిల్కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
రైతులకు ఇచ్చే పట్టాదారు పాస్ పుస్తకాల జారీకి ఆధార్ కార్డు తప్పనిసరి కాదని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆధార్ లేదని చెప్పి పాస్బుక్ల జారీ అధికారులు నిలిపివేయ డం సరికాదని పేర్కొన్నది.
రైతుల కుటుంబానికి ఆర్థ్దిక భరోసా ఇవ్వాలనే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని అమలుచేస్తున్నది. అయితే బీమా నమోదు కోసం శనివారం చివరి గడువు. కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన రైతులు లేదంటే గతంలో బీమా
గతంలో ఏదైనా కారణంతో రైతులు మరణిస్తే బాధిత కుటుంబాల పరిస్థితి దయనీయంగా ఉండేది. ఈ క్రమంలో దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే రైతుల కోసం ప్రభుత్వం రైతుబీమా పథకాన్ని అమలు చేస్తున్నది.