గ్యాస్ స్టౌ రిపేరు ముసుగులో చోరీలకు పాల్పడిన నిందితుడితోపాటు మరో ఇద్దరిని పోలీసు లు అరెస్ట్ చేశారు. వరంగల్ క్రైం ఏసీపీ డేవిడ్రాజు తెలిపిన వివ రాల ప్రకారం.. జనగామ జిల్లా రఘునాథపల్లి గ్రామానికి చెంది �
Aadhar | దేశ పౌరుల విశిష్ట గుర్తింపు కార్డు ఆధార్ వివరాలను వాడుకొనే అధికారం ఇప్పటివరకూ ప్రభుత్వశాఖలకు మాత్రమే ఉంది. అయితే, ఆ పరిధిని విస్తృతం చేస్తూ ప్రైవేటు సంస్థలు కూడా ఆధార్ను వాడుకొనేందుకు అవకాశం కల్ప�
వివిధ కారణాలతో అనాథలుగా మారిన పిల్లలు దుర్భర జీవితం గడుపుతున్నారు. ఆలనాపాలనా చూసే వారు లేక దొరికిన పనిచేసుకుంటూ పొట్ట నింపుకుంటున్నారు. చదువుకు దూరమై కార్ఖానాలు, హోటళ్లు, దుకాణాల్లో పనిచేస్తూ బతుకువెళ�
ఆధార్ కార్డుల్లో త ప్పుల సవరణకు ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. నిబంధనల పేరిట కేంద్రం, నిర్వాహకులు కొర్రీలు పెడుతుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నెలల తరబడి సెంటర్ల చుట్టూ తిరుగుతూ విసిగి వేసారి
పాన్ కార్డు -ఆధార్ లింక్ చేసుకునేందుకు గడువును మూడు నెలల పాటు పెంచుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మార్చి 31తో ముగియాల్సిన తుది గడువును జూన్ 30 వరకు పొడిగించింది.
Aadhar Card Updation | ఆధార్.. సిమ్ కార్డు కొనుగోలు మొదలు బ్యాంకు ఖాతాలు తెరవడం, వాహనాలు, ఇండ్లు, భూముల క్రయవిక్రయాలు, ప్రభుత్వ పథకాలు, విద్యార్థులకు స్కాలర్షిప్ వంటి వాటిలో కీలకంగా మారింది. 2014 కంటే ముందు ఆధార్ పొంద�
Link Aadhaar Card With Voter ID | ఓటర్ కార్డు (Voter ID)తో ఆధార్ కార్డు (Aadhaar Card) లింక్ చేసే సమయాన్ని కేంద్రం (Central government) మరోసారి పొడగించింది. ఏప్రిల్ 1, 2023 నుంచి మార్చి 31, 2024 వరకు పెంచింది.
ఓటర్ కార్డు, ఆధార్ కార్డు లింక్ ప్రక్రియ అల్వాల్ సర్కిల్లో కొనసాగుతోంది. ఇంటి వద్దకు వచ్చే బీఎల్వోలకు ఓటర్లు ఆధార్ వివరాలు ఇచ్చి సహకరించాలని అధికారులు కోరుతున్నారు.
రైతును రాజు చేయాలని సంకల్పించిన సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న రైతు బీమా పథకం.. అన్నదాత కుటుంబాలకు భరోసా కల్పిస్తున్నది. రైతు ప్రమాదవశాత్తు, సాధారణంగా మృతిచెందినా వారి కుటుంబాలు వీధిన పడకుండా రైతుబీమా పథక�
పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. సామాజిక భద్రతలో భాగంగా వారికి సురక్షితమైన, గౌరవప్రదమైన జీవితాన్ని అందిస్తున్నది. ఇందుకోసం 2014లో ఆసరా పింఛన్ పథకాన్ని తీసుకొచ్చింది.
భారత పౌరులకు ఆధార్ కార్డు తప్పనిసరి చేయడంతో ప్రతి ఒక్కరూ తమ వివరాలను నమోదు చేసుకుంటున్నారు. చిన్నపిల్లల విషయంలో ఆధార్ ఎన్రోల్మెంట్పై చాలామంది తల్లిదండ్రులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు కార్యక్రమం రెండో రోజూ ఉత్సాహంగా సాగింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గ్రామాలు, వార్డుల్లో నిర్దేశించిన శిబిరాల వద్ద శుక్రవారం ప్రజలు బారులు దీరా�
ఈ నెల 19నుంచి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో అన్ని శాఖల సమన్వయంతో విజయవంతం చేయాలని అధికారులను నల్లగొండ జిల్లా కలెక్టర�
తెలంగాణ రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అందజేయనున్న సబ్సిడీ రుణాలకు అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు మైనార్టీ కార్పొరేషన్ అధికారులు సోమవారం ఒక ప్రకటన విడుదల చే�