జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న కూలీల హాజరును ఇక నుంచి నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ (ఎన్ఎంఎంఎస్)యాప్ ద్వారానే నమోదు చేయనున్నారు. కూలీల నమోదులో పారదర్శకత, జవాబుదారితనం పెంచేందుక�
పాన్కార్డుతో ఆధార్ లింక్ గడువును మరోసారి పెంచేది లేదని ఆదాయ పన్ను శాఖ స్పష్టంచేసింది. మార్చి 31లోగా ఆధార్తో లింక్ చేయకుంటే పాన్ కార్డు చెల్లదని స్పష్టంచేసింది.
పాన్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేసేందుకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చివరి అవకాశాన్ని కల్పిస్తున్నది. మార్చి 31లోగా వెయ్యి రూపాయల జరిమానా చెల్లించి ఇప్పటికైనా తమ పాన్ కార్డును ఆధార్తో లి�
కమీషన్ రాజ్'గా ముద్రపడిన కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు ‘కంగాల్రాజ్'గానూ మారిపోయింది. ప్రభుత్వ అసమర్థ పాలన, దీనికితోడు వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు గర్భిణి ప్రాణాలు కోల్పోయింది
జాతీయ స్థాయిలో పౌరుల రిజిస్టర్(ఎన్నార్సీ)ను రూపొందించే దిశగా కేంద్రం చకచకా అడుగులు వేస్తున్నది. క్షేత్రస్థాయిలో ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా భారతీయుల జనన, మరణాలపై జాతీయ స్థాయి డాటాబే�
ఓటర్ గుర్తింపు కార్డులతో ఆధార్ను అనుసంధానించే ప్రక్రియ తెలంగాణలో దిగ్విజయంగా కొనసాగుతున్నది. గత నెల 1న ఈ కార్యక్రమం ప్రారంభమైన నాటినుంచి నెల రోజుల వ్యవధిలో 51 లక్షల మంది తమ ఓటరు గుర్తింపు కార్డుతో ఆధార�
మనుషులకు ఆధార్ ఉన్నట్టే దేవుళ్లకూ ఆధార్ ఉంటే ఎలా ఉంటుంది? ఈ ఆలోచన వచ్చిందే తడవుగా ఓ వ్యక్తి ఏకంగా విఘ్నేశ్వరుడికి ఆధార్ సృష్టించాడు. వినూత్నంగా కార్డు రూపంలో మండపాన్ని రూపొందించాడు.
సాఫ్ట్వేర్కు చిక్కకుండా ఎత్తులు కువైట్ నుంచి డిపోర్టు అయిన వారికి మళ్లీ వీసా వచ్చేలా ఆపరేషన్ విదేశాలకు పంపేందుకు వక్రమార్గం నలుగురు నిందితుల అరెస్టు హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 1 (నమస్తే తె�
ఆగస్టు 1 నుంచి రాష్ట్రంలో ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధానం ప్రారంభం అవుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్ తెలిపారు. మంగళవారం హైదరాబాద్లోని సీఈవో కార్యాలయం నుంచి జిల్లాల
ముంబై: మహిళను కత్తితో బెదిరించిన ఇద్దరు వ్యక్తులు రూ.21.25 లక్షల విలువైన వస్తువులను దోపిడీ చేశారు. మహారాష్ట్రలోని పూణెలో ఈ సంఘటన జరిగింది. సోమవార్ పేట్ సదానంద్ నగర్లోని అమర్ సెంటర్ హౌసింగ్లో జ్యోత్న బోరా
కేంద్ర పథకాల లబ్ధిదారులకు ఆధార్ ఆధారిత నగదు బదిలీని తప్పనిసరిగా అమలు చేయాలని అన్ని మంత్రిత్వ శాఖలు, డిపార్టుమెంట్లను ప్రభుత్వం ఆదేశించింది. తద్వారా నిజమైన లబ్ధిదారులకు మేలు జరుగుతుందని తెలిపింది
ఆధార్ కార్డు విషయంలో కేంద్ర ప్రభుత్వం దేశ పౌరులకు ఓ కీలక సూచన చేసింది. ఏ విషయంలోనైనా ఆధార్ కార్డును ఇతరులకు ఇవ్వాల్సి వస్తే.. కేవలం ‘మాస్క్డ్ కాపీ’లను మాత్రమే ఇవ్వాలని కేంద్రం స్పష్టం చ�
బుద్వాన్: ఆధార్ కార్డుపై పేరు సరిగా లేని కారణంగా ఓ బాలికకు స్కూల్ అడ్మిషన్ దక్కలేదు. ఈ ఘటన యూపీలోని బుద్వాన్లో జరిగింది. స్కూల్లో అమ్మాయిని అడ్మిట్ చేసేందుకు తీసుకువెళ్లగా.. ప్రభుత్వ స్కూల