పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. సామాజిక భద్రతలో భాగంగా వారికి సురక్షితమైన, గౌరవప్రదమైన జీవితాన్ని అందిస్తున్నది. ఇందుకోసం 2014లో ఆసరా పింఛన్ పథకాన్ని తీసుకొచ్చింది.
భారత పౌరులకు ఆధార్ కార్డు తప్పనిసరి చేయడంతో ప్రతి ఒక్కరూ తమ వివరాలను నమోదు చేసుకుంటున్నారు. చిన్నపిల్లల విషయంలో ఆధార్ ఎన్రోల్మెంట్పై చాలామంది తల్లిదండ్రులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు కార్యక్రమం రెండో రోజూ ఉత్సాహంగా సాగింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గ్రామాలు, వార్డుల్లో నిర్దేశించిన శిబిరాల వద్ద శుక్రవారం ప్రజలు బారులు దీరా�
ఈ నెల 19నుంచి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో అన్ని శాఖల సమన్వయంతో విజయవంతం చేయాలని అధికారులను నల్లగొండ జిల్లా కలెక్టర�
తెలంగాణ రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అందజేయనున్న సబ్సిడీ రుణాలకు అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు మైనార్టీ కార్పొరేషన్ అధికారులు సోమవారం ఒక ప్రకటన విడుదల చే�
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న కూలీల హాజరును ఇక నుంచి నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ (ఎన్ఎంఎంఎస్)యాప్ ద్వారానే నమోదు చేయనున్నారు. కూలీల నమోదులో పారదర్శకత, జవాబుదారితనం పెంచేందుక�
పాన్కార్డుతో ఆధార్ లింక్ గడువును మరోసారి పెంచేది లేదని ఆదాయ పన్ను శాఖ స్పష్టంచేసింది. మార్చి 31లోగా ఆధార్తో లింక్ చేయకుంటే పాన్ కార్డు చెల్లదని స్పష్టంచేసింది.
పాన్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేసేందుకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చివరి అవకాశాన్ని కల్పిస్తున్నది. మార్చి 31లోగా వెయ్యి రూపాయల జరిమానా చెల్లించి ఇప్పటికైనా తమ పాన్ కార్డును ఆధార్తో లి�
కమీషన్ రాజ్'గా ముద్రపడిన కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు ‘కంగాల్రాజ్'గానూ మారిపోయింది. ప్రభుత్వ అసమర్థ పాలన, దీనికితోడు వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు గర్భిణి ప్రాణాలు కోల్పోయింది
జాతీయ స్థాయిలో పౌరుల రిజిస్టర్(ఎన్నార్సీ)ను రూపొందించే దిశగా కేంద్రం చకచకా అడుగులు వేస్తున్నది. క్షేత్రస్థాయిలో ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా భారతీయుల జనన, మరణాలపై జాతీయ స్థాయి డాటాబే�
ఓటర్ గుర్తింపు కార్డులతో ఆధార్ను అనుసంధానించే ప్రక్రియ తెలంగాణలో దిగ్విజయంగా కొనసాగుతున్నది. గత నెల 1న ఈ కార్యక్రమం ప్రారంభమైన నాటినుంచి నెల రోజుల వ్యవధిలో 51 లక్షల మంది తమ ఓటరు గుర్తింపు కార్డుతో ఆధార�
మనుషులకు ఆధార్ ఉన్నట్టే దేవుళ్లకూ ఆధార్ ఉంటే ఎలా ఉంటుంది? ఈ ఆలోచన వచ్చిందే తడవుగా ఓ వ్యక్తి ఏకంగా విఘ్నేశ్వరుడికి ఆధార్ సృష్టించాడు. వినూత్నంగా కార్డు రూపంలో మండపాన్ని రూపొందించాడు.