Aadhar Update | పదేండ్ల క్రితం నాటి ఆధార్ కార్డుల్లోని వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకోవడానికి 2025 జూన్ 14 వరకు గడువు ఇచ్చిన విషయం తెలిసిందే. ఉడాయ్ ఇచ్చిన గడువు మరో పది రోజుల్లో ముగియనుంది.
రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో వైద్యసేవలు పొందేందుకు రోగులు తమ ఆధార్ కార్డు లాంటి ఆధారాలు చూపాలని ఆంక్షలు విధించడంపై హైకోర్టు ప్రభుత్వాన్ని నిలదీసింది. వైద్యసేవలు పొందాలనుకునే పేదలు ఆధార్ కార్డు
ప్రతి ఒకరూ ఆధార్ కార్డు కలిగి ఉండాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి యుఐడీఏఐ డిప్యూటీ డైరెక్టర్ చైతన్యకుమార్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా స్థాయి మానిటరి�
పట్టణాలు, నగరాలకు వలసవెళ్లిన వారు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల కారణంగా ఇందిరమ్మ ఇండ్లను పొందే అవకాశాన్ని కోల్పోనున్నారు. ఆధార్ కార్డు ప్రకారం చిరునామా ఎక్కడ ఉంటే అక్కడే ఇల్లు మంజూరవుతుంది.
ఆధార్ను ఉచితంగా అప్డేట్ చేసుకునే గడువును యూఐడీఏఐ మరో ఆరు నెలలు పొడిగించింది. వాస్తవానికి ఈ గడువు శనివారంతో ముగియగా, దానిని వచ్చే ఏడాది జూన్ 14 వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించారు.
Aadhar Update | పదేండ్ల క్రితం నాటి ఆధార్ కార్డుల్లోని వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకోవడానికి కేంద్రం ఇచ్చిన గడువు నేటి ముగిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉడాయ్ (UIDAI) కీలక నిర్ణయం తీసుకుంది.
వృద్ధులకు ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొన్నేండ్ల క్రితం ప్రారంభించారు. 70 ఏండ్లు, అంతకన్నా ఎక్కువ వయసు గలవారు ఈ పథకం ద్వారా లబ్ధి పొందవచ్చు. ఆర్థిక స్థోమతతో సంబంధం లే�
ఇంటింటి సర్వేతో వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగే అవకాశం ఉన్నదని, దీనిపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు.
సమగ్ర కుటుంబ సర్వే ఫలితాల ఆధారంగా రిజర్వేషన్ల పెంపుపై చర్చిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. హైదరాబాద్లో ప్రజాభవన్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఓ వ్యక్తి వయసును రుజువు చేయడానికి ఆధార్ కార్డు తగిన ధ్రువీకరణ పత్రం కాదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. రోడ్డు ప్రమాద బాధితుని వయసును నిర్ధారించడానికి ఆధార్ కార్డు తగిన పత్రం అని పంజాబ్ అండ్ హర్య�
Aadhar Update | పదేండ్ల క్రితం నాటి ఆధార్ కార్డుల్లోని వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకోవడానికి కేంద్రం ఇచ్చిన గడువు నేటి ముగిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉడాయ్ (UIDAI) కీలక నిర్ణయం తీసుకుంది.
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన ‘రైతు రుణమాఫీ’లో ఎన్నో చిత్రవిచిత్ర గాథలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మరో విచిత్రం వెలుగులోకి వచ్చింది. బ్యాంక్లో అసలు అప్పునే లేదంటూ ఓ రైతుకు రుణమాఫీ చేయకుండా ప్రభుత్
బాలీవుడ్ నటి, ఇటీవల హిమాచల్ ప్రదేశ్ నుంచి బీజేపీ తరఫున ఎంపీగా ఎన్నికైన కంగనా రనౌత్ తనను కలుసుకోవాలనుకునే సందర్శకులు, నియోజకవర్గ ప్రజలకు కొత్త ఆంక్షలు విధించారు.