Aadhar Update | పదేండ్ల క్రితం నాటి ఆధార్ కార్డుల్లోని వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకోవడానికి కేంద్రం ఇచ్చిన గడువు నేటి ముగిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉడాయ్ (UIDAI) కీలక నిర్ణయం తీసుకుంది.
వృద్ధులకు ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొన్నేండ్ల క్రితం ప్రారంభించారు. 70 ఏండ్లు, అంతకన్నా ఎక్కువ వయసు గలవారు ఈ పథకం ద్వారా లబ్ధి పొందవచ్చు. ఆర్థిక స్థోమతతో సంబంధం లే�
ఇంటింటి సర్వేతో వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగే అవకాశం ఉన్నదని, దీనిపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు.
సమగ్ర కుటుంబ సర్వే ఫలితాల ఆధారంగా రిజర్వేషన్ల పెంపుపై చర్చిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. హైదరాబాద్లో ప్రజాభవన్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఓ వ్యక్తి వయసును రుజువు చేయడానికి ఆధార్ కార్డు తగిన ధ్రువీకరణ పత్రం కాదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. రోడ్డు ప్రమాద బాధితుని వయసును నిర్ధారించడానికి ఆధార్ కార్డు తగిన పత్రం అని పంజాబ్ అండ్ హర్య�
Aadhar Update | పదేండ్ల క్రితం నాటి ఆధార్ కార్డుల్లోని వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకోవడానికి కేంద్రం ఇచ్చిన గడువు నేటి ముగిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉడాయ్ (UIDAI) కీలక నిర్ణయం తీసుకుంది.
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన ‘రైతు రుణమాఫీ’లో ఎన్నో చిత్రవిచిత్ర గాథలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మరో విచిత్రం వెలుగులోకి వచ్చింది. బ్యాంక్లో అసలు అప్పునే లేదంటూ ఓ రైతుకు రుణమాఫీ చేయకుండా ప్రభుత్
బాలీవుడ్ నటి, ఇటీవల హిమాచల్ ప్రదేశ్ నుంచి బీజేపీ తరఫున ఎంపీగా ఎన్నికైన కంగనా రనౌత్ తనను కలుసుకోవాలనుకునే సందర్శకులు, నియోజకవర్గ ప్రజలకు కొత్త ఆంక్షలు విధించారు.
ముంబై పోలీసులమంటూ ఓ మహిళలను బెదిరించిన నేరగాళ్లు.. ఆమె బ్యాంకు ఖాతా నుంచి రూ. 98 వేలు దోచేశారు. మధురానగర్ పోలీసుల కథనం ప్రకారం.. వెంగళరావునగర్ కాలనీలో నివాసముండే షెఫాలి పులుగుర్తి (25)కు ఈ నెల 21వ తేదీన ఫెడెక్�
Adhaar update | ఆధార్ ఉచిత అప్డేట్ గడువును మరో మూడు నెలలు పొడిగిస్తూ ‘భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ’ (ఉడాయ్) కీలక నిర్ణయం తీసుకుంది. ఉచిత అప్డేట్ ప్రస్తుత గడువు మార్చి 14తో ముగుస్తుండగా, దీనిని జూన్ 1
Aadhaar | రాబోయే ఎన్నికల్లో ఓటు వేయాలంటే ఆధార్కార్డు (Aadhaar card) ఉండాల్సిందేనంటూ జరుగుతున్న ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం ( Election Commission of India) క్లారిటీ ఇచ్చింది. ఓటు వేయడానికి ఓటర్ల (voters)కు ఆధార్ కార్డు తప్పనిసరి ఏమీ కాదని
సంప్రదాయ కులవృత్తులను లాభదాయకంగా మార్చి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునందించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన’ పథకాన్ని అమలు చేస్తోందని జిల్లా పరిశ్రమల కేంద్రం (డీఐసీ) జీఎం అజయ్
గృహ జ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల విద్యుత్ను ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు మంగళవారం నుంచి క్షేత్ర స్థాయిలో మీటర్ రీడింగ్ తీసే సిబ్బందితో లబ్ధిదారులను గుర్తించాలని నిర్ణ