జీవితం మధ్యలో ప్రమాదవశాత్తు ఏదైనా అవయవం కోల్పోయి దివ్యాంగులుగా మారిన వారు ఇబ్బందులు పడవద్దనే సంకల్పంతో ఈనెల 4న కింగ్కోఠిలోని ఈడెన్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఉచితంగా స్క్రీనింగ్,
Telangana | బ్యాంక్ అకౌంట్లో నుంచి డబ్బులు తీయాలంటే ఏటీఎం కార్డు కావాలి.. డబ్బులు ట్రాన్సక్షన్ జరపాలంటే పాన్ కార్డు అవసరం.. ఇక ఆధార్ కార్డు అయితే అన్నింటికీ అదే ఆధారం. మన జీవితంలో అత్యంత కీలకమైన ఈ కార్డులను �
గ్రామీణ ప్రాంత ప్రజల బలహీనతను ఆసరాగా చేసుకొని కొందరు దుండగులు మాయమాటలు చెప్పి చోరీలకు పాల్పడుతున్నారు. జన సందోహం తక్కువగా ఉన్న ప్రాంతాలను ఎంపిక చేసుకొని అందినకాడికి దోచుకుంటున్నారు.
ఆధార్ కార్డుపై ఉన్న పుట్టిన తేదీని ‘జనన ధ్రువీకరణ’కు పరిగణనలోకి తీసుకోబోమంటూ ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) ప్రకటించింది. పుట్టిన తేదీకి సంబంధించి గుర్తింపు పత్రాల జాబితా నుంచి ఆధార్ను తొలగిం
ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 17 రూరల్ మం డలాల పరిధిలో 468 గ్రామ పంచాయతీ(జీపీ)లు ఉన్నాయి. 1.70 లక్షల ఉపాధి హామీ జాబ్కార్డులు ఉండగా.. 3.42 లక్షల మంది కూలీలు ఉన్నారు.
పీటీజీ తెగలకు చెందిన వారంతా తప్పనిసరిగా ఆధార్ కార్డు కలిగి ఉండాలని, అప్పుడే సంక్షేమ పథకాలకు అర్హులుగా గుర్తించడం జరుగుతుందని కలెక్టర్ బోరడే హేమంత్ సహదేవరావు అన్నారు.
ఉపాధి హామీ పథకం అమలులో రాష్ట్రంలో వికారాబాద్ జిల్లా మూడో స్థానంలో నిలిచింది. పనిదినాలు కల్పించడంలో జిల్లా ముందంజలో నిలిచినా పూర్తిస్థాయిలో జాబ్కార్డులున్న కూలీలందరికీ జిల్లా యంత్రాంగం పని కల్పించల
చెంచు జాతి ప్రజలను జీవితాల్లో వెలుగులు నింపి వారికి వ్యక్తిగతంగా, కుటుంబపరంగా కనీస మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా ‘పీఎం జన్మన్' పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని వికారాబాద్ కలెక్టర్ నారాయణర�
సమస్యల పరిష్కారం కోసమే రాష్ట్రప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తున్నదని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. సత్తుపల్లి పట్టణంలో బుధవారం నిర్వహించిన ప్రజాపాలన సభలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంల
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వేతన చెల్లింపులు ఈ ఏడాది జనవరి 1 నుంచి ఆధార్ ఆధారిత(ఏబీపీఎస్) విధానంలో జరగనున్నాయి. గత ఏడాది జనవరి 30 నుంచే ఈ విధానాన్ని తప్పనిసరి చేసినా, రాష్ట్ర ప్రభుత్వాలు తమ �
ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ దరఖాస్తుతో ఆధార్కార్డు నకలు ప్రతిని తప్పనిసరిగా జత చేయాలని మంచిర్యాల కలెక్టర్ బదావత్ సంతోష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్యారెంటీ పథకాలకు అర్హులను ఎ
ఒరిజినల్ ఆధార్ కార్డు లేదని బస్సులో ప్రయాణిస్తున్న యువతిని ఓ కండక్టర్ మధ్యలోనే దింపేసిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జరిగింది. బాధితులవివరాల ప్రకారం.. వేములవాడకు చెందిన జాస్విని హైదరాబాద్
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతున్న 6 గ్యారంటీ హామీ పథకాలను అర్హులైన వారందరికీ అందిస్తామని ఎమ్మెల్యే సీహెచ్ విజయరమణారావు పేర్కొన్నారు. శుక్రవారం సుల్తాన్పూర్లో జరిగిన ప్రజాపాలన
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలన కార్యక్రమం ప్రజలకు కొత్త కష్టాలను తెచ్చిపెడుతున్నది. ఆరు గ్యారెంటీలకు దరఖాస్తు చేసుకునేవారు ఆధార్కార్డులో మార్పు చేర్పుల కోసం మీ సేవ కేంద్రాలకు పరుగులు