ముంబై పోలీసులమంటూ ఓ మహిళలను బెదిరించిన నేరగాళ్లు.. ఆమె బ్యాంకు ఖాతా నుంచి రూ. 98 వేలు దోచేశారు. మధురానగర్ పోలీసుల కథనం ప్రకారం.. వెంగళరావునగర్ కాలనీలో నివాసముండే షెఫాలి పులుగుర్తి (25)కు ఈ నెల 21వ తేదీన ఫెడెక్�
Adhaar update | ఆధార్ ఉచిత అప్డేట్ గడువును మరో మూడు నెలలు పొడిగిస్తూ ‘భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ’ (ఉడాయ్) కీలక నిర్ణయం తీసుకుంది. ఉచిత అప్డేట్ ప్రస్తుత గడువు మార్చి 14తో ముగుస్తుండగా, దీనిని జూన్ 1
Aadhaar | రాబోయే ఎన్నికల్లో ఓటు వేయాలంటే ఆధార్కార్డు (Aadhaar card) ఉండాల్సిందేనంటూ జరుగుతున్న ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం ( Election Commission of India) క్లారిటీ ఇచ్చింది. ఓటు వేయడానికి ఓటర్ల (voters)కు ఆధార్ కార్డు తప్పనిసరి ఏమీ కాదని
సంప్రదాయ కులవృత్తులను లాభదాయకంగా మార్చి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునందించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన’ పథకాన్ని అమలు చేస్తోందని జిల్లా పరిశ్రమల కేంద్రం (డీఐసీ) జీఎం అజయ్
గృహ జ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల విద్యుత్ను ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు మంగళవారం నుంచి క్షేత్ర స్థాయిలో మీటర్ రీడింగ్ తీసే సిబ్బందితో లబ్ధిదారులను గుర్తించాలని నిర్ణ
జీవితం మధ్యలో ప్రమాదవశాత్తు ఏదైనా అవయవం కోల్పోయి దివ్యాంగులుగా మారిన వారు ఇబ్బందులు పడవద్దనే సంకల్పంతో ఈనెల 4న కింగ్కోఠిలోని ఈడెన్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఉచితంగా స్క్రీనింగ్,
Telangana | బ్యాంక్ అకౌంట్లో నుంచి డబ్బులు తీయాలంటే ఏటీఎం కార్డు కావాలి.. డబ్బులు ట్రాన్సక్షన్ జరపాలంటే పాన్ కార్డు అవసరం.. ఇక ఆధార్ కార్డు అయితే అన్నింటికీ అదే ఆధారం. మన జీవితంలో అత్యంత కీలకమైన ఈ కార్డులను �
గ్రామీణ ప్రాంత ప్రజల బలహీనతను ఆసరాగా చేసుకొని కొందరు దుండగులు మాయమాటలు చెప్పి చోరీలకు పాల్పడుతున్నారు. జన సందోహం తక్కువగా ఉన్న ప్రాంతాలను ఎంపిక చేసుకొని అందినకాడికి దోచుకుంటున్నారు.
ఆధార్ కార్డుపై ఉన్న పుట్టిన తేదీని ‘జనన ధ్రువీకరణ’కు పరిగణనలోకి తీసుకోబోమంటూ ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) ప్రకటించింది. పుట్టిన తేదీకి సంబంధించి గుర్తింపు పత్రాల జాబితా నుంచి ఆధార్ను తొలగిం
ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 17 రూరల్ మం డలాల పరిధిలో 468 గ్రామ పంచాయతీ(జీపీ)లు ఉన్నాయి. 1.70 లక్షల ఉపాధి హామీ జాబ్కార్డులు ఉండగా.. 3.42 లక్షల మంది కూలీలు ఉన్నారు.
పీటీజీ తెగలకు చెందిన వారంతా తప్పనిసరిగా ఆధార్ కార్డు కలిగి ఉండాలని, అప్పుడే సంక్షేమ పథకాలకు అర్హులుగా గుర్తించడం జరుగుతుందని కలెక్టర్ బోరడే హేమంత్ సహదేవరావు అన్నారు.
ఉపాధి హామీ పథకం అమలులో రాష్ట్రంలో వికారాబాద్ జిల్లా మూడో స్థానంలో నిలిచింది. పనిదినాలు కల్పించడంలో జిల్లా ముందంజలో నిలిచినా పూర్తిస్థాయిలో జాబ్కార్డులున్న కూలీలందరికీ జిల్లా యంత్రాంగం పని కల్పించల
చెంచు జాతి ప్రజలను జీవితాల్లో వెలుగులు నింపి వారికి వ్యక్తిగతంగా, కుటుంబపరంగా కనీస మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా ‘పీఎం జన్మన్' పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని వికారాబాద్ కలెక్టర్ నారాయణర�