దేశంలో 24 గంటలు కరెంట్ ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని మెదక్ బీఆర్ఎస్ అభ్య ర్థి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. పాపన్నపేట మండ లపరిధిలోని వివిధ గ్రామాల్లో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహిం
‘మీకు సేవ చేయడానికే వచ్చా. నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మీ కోసం పనిచేస్తా. ముంపు గ్రామాల సమస్యల కోసం ముందుండి కొట్లాడి పరిష్కరిస్తా’ అని వేములవాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావ
Karnataka Congress | ‘కాంగ్రెస్ ఇంద మోస ఓగిద్దవే.. నమ్ గ లాభ ఇల్లరి’ (కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని మోసం చేసింది.. వారి వల్ల పైసా లాభం లేదు) అని కొప్పల్ జిల్లా కూళూరు గ్రామానికి చెందిన మక్కజొన్న రైతులు వాపోయారు.
Telangana | చీకట్లలో మగ్గుతారంటూ శాపనార్థాలు పెట్టిన కాంగ్రెస్ నేతలకు షాక్ తగిలింది. కేవలం ఆరంటే ఆరు నెలల్లోనే గృహ, వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు 24 గంటల నిరంత రాయ విద్యుత్తును అందిస్తూ.. అందరి దృష్టినీ ఆకర్షించ
సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే అభివృద్ధి సాధ్యమవుతుందని బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్ అన్నారు. మండలంలోని రాంనగర్, సాంగ్వి గ్రామాల్లో సోమవారం ప్ర చారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎంపీపీ మాట్లాడుతూ.
సమైక్య రాష్ట్రంలో 58 ఏండ్ల పాటు పాలించిన కాంగ్రెస్, టీడీపీ రైతన్నను దగా చేశాయి. వ్యవసాయం కుదేలైనా.. రైతన్న అప్పులపాలై ఆత్మహత్యల బాటపట్టినా చోద్యం చూశాయి. అందులో హస్తం పార్టీ అయితే ఏకంగా అన్నదాతల జీవితాలత�
సమైక్య పాలనలో కరెంట్ లేక జనం ఎన్నో అవస్థలు పడ్డారు. రోజు మొత్తంలో వచ్చే ఆరు నుంచి ఎనిమిది గంటల కరెంట్తో ఏ పనులూ కాకపోయేవి. పరిశ్రమలు నడువకపోయేవి. వ్యాపార సంస్థలు, దవాఖానలు జనరేటర్లపై ఆధారపడేవి. వచ్చిపోయ
కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేకి అనేది మరోసారి స్పష్టమైంది. ఇప్పటికే వ్యవసాయానికి 24 గంటల కరెంట్ అవసరంలేదు, మూడు గంటల కరెంట్ సరిపోతదని రైతు వ్యతిరేక విధానమే మా నినాదమనే విధంగా వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస�
రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలతోనే కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకుల ఝూటా మాట�
సమైక్య రాష్ట్రంలో 58 ఏండ్ల పాటు పాలించిన కాంగ్రెస్, టీడీపీ రైతన్నను దగా చేశాయి. వ్యవసాయం కుదేలైనా.. రైతన్న అప్పులపాలై ఆత్మహత్యల బాటపట్టినా చోద్యం చూశాయి. అందులో హస్తం పార్టీ అయితే ఏకంగా అన్నదాతల జీవితాలత�
‘అది చేస్తాం.. ఇది చేస్తాం అని కాంగ్రెస్ దొంగ హామీలు ఇస్తోంది. వాళ్లు ఏదీ చేయరు. ఉన్నవి తొలగిస్తరు. కాంగ్రెస్ అంటేనే కర్షక వ్యతిరేకి. అభివృద్ధి నిరోధకి. రైతన్నకు పంట పెట్టుబడికి ఇచ్చే రైతు బంధు ఆపాలని ఈసీ
పచ్చటి పల్లెటూళ్లో పంచాయితీలు పెట్టే భూతగాదాలను నివారించేందుకే ధరణిని అమలు చేస్తున్నామని అందువల్లే గ్రామాలు ప్రస్తుతం ప్రశాంతంగా ఉన్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని తూప్రాన్కు మహర్దశ పట్టింది. కోట్లాది రూపాయలతో పల్లెలు, పట్టణాలు అనే తేడాలేకుండా అభివృద్ధి చేయడంతో ప్రజలకు అన్ని మౌలిక వసతులు సమకూరాయి. త
KTR | కరెంట్ గురించి మాట్లాడడానికి కాంగ్రెస్ నాయకులకు ఇజ్జత్ ఉండాలె అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. దేశంలో రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తు�