కాంగ్రెస్ పాలన అంటేనే దళారుల రాజ్యం.. ఆ పార్టీ నేతలే దళారుల అవతారం ఎత్తుతారు. నీకు ఇందిరమ్మ ఇల్లు కావాలన్నా, పింఛను కావాలన్నా.. వారి చేయితడపాల్సిందే. ఏ ప్రభుత్వం పథకం కొత్తగా వచ్చినా వాళ్లదే రాజ్యం.. భూకబ్�
‘కాంగ్రెసోళ్లు ఎైట్లెనా ఎన్నికల్లో గెలవాలని 24 గంటల కరెంట్పై కుట్రలు చేస్తున్నరు. తప్పుడు హామీలు ఇస్తున్నరు. ఎవుసానికి మూడు గంటలు కరంట్ చాలంటున్నరు. గట్లయితే పంట ఎట్లా తీసుడో చెప్పాలె. గట్టిగ మాట్లాడి�
స్వరాష్ట్రంలో సంతోషంగా బతుకుతున్న రైతులను కాంగ్రెస్ పార్టీ ఆగం జేస్తున్నది. ధరణి ఎత్తేస్తామని, కరెంట్ కట్ చేస్తామని అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తున్నది. 24 గంటల కరెంట్ వృథా అని, మూడు గంటల కరెంట్ చాల�
కాంగ్రెస్ పాలనలో పంటలకు నీళ్లు పెట్టేందుకు రాత్రిపూట ఇంటికాడ చిన్న పిల్లలను వదిలేసి భార్యాభర్తలం చెల్క కాడికి పోయేది. వచ్చీ రాని కరెంట్తో ఒక్కోనాడు దొయ్య పారకపోయేది. అప్పులు తెచ్చి పెట్టుబడి పెడితే �
‘పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని పదేండ్లలో ఎంతో అభివృద్ధి చేసుకున్నాం. సీఎం కేసీఆర్
నాయకత్వంపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉన్నది. వారంటీ లేని పార్టీల గ్యారెంటీలను నమ్మరు’ అని రాష్ట్ర విద్యుత్
కాంగ్రెస్ హయాంలో సమయానికి కరెంట్ లేక పంటలు ఎండిపోయేవి. రాత్రిపూట మోటర్లు పెట్టడానికిబావులవద్దకు పోయి పాములు, తేళ్ల కాటుకు గురైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి.
దశాబ్దాలుగా అధికారంలో ఉన్నా అభివృద్ధి చేయని కాంగ్రెస్ పార్టీ మాయలో పడి మోసపోవద్దని,
ఆ పార్టీకి ఓటేస్తే కష్టాలు కొని తెచ్చుకోవడమేనని బీఆర్ఎస్ భువనగిరి అభ్యర్థి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు
ఉమ్మడి పాలనలో అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న కొల్లాపూర్ నియోజకవర్గం తెలంగాణ హయాంలో ప్రగతిలో పరుగులు పెడుతున్నది. తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో ఎమ్మ�
ఎమ్మెల్యే సీతక్క ప్రచార ఆర్భాటం తప్ప ములుగుకు చేసిందేమీ లేదని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శుక్రవారం కొత్తగూడ మండలం గుడి తండా, తిమ్మాపురం, గుండంపల్లి, మోకాళ్లపల్లి, ఎంచగూడెం, సాధిరెడ్డిపల్లి, పొగుళ్ల�
ప్రజల కోసం పనిచేసిన వారినే గెలిపించాలని, మరింత అభివృద్ధి జరుగుతుందని బాల్కొండ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. కాంగ్రెస్కు ఓటు.. 24 గంటల కరెంట్కు చేటు అని పేర్కొన్న�
కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పే మాయమాటలు నమ్మి మోసపోవద్దని, నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి కారు గుర్తుకు ఓటు వేయాలని బీఆర్ఎస్ మెదక్ అభ్యర్థి పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. రైతుబంధును అడ్డు�