రైతుబంధుపై కాంగ్రెస్ ఇస్తున్న హామీలన్నీ జూటా మాటలని తేలిపోయింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఓ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కడుపులో దాగి ఉన్న విషాన్ని కక్కేశారు. తాము అధికారంలోకి వస్తే అమలు చేసే ఆరు �
కాంగ్రెస్కు ఓటు వేస్తే కటిక చీకట్లు, కరెంట్ కోతలు ఖాయమని, కాంగ్రెస్తో రిస్క్ వద్దు.. కారు ముద్దు అని, పాలకుర్తి ప్రజలు, ఓటర్లు ఆలోచించి ఓట్లు వేయాలని రాష్ట్ర ఆర్థిక వైద్యఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్
కాంగ్రెస్ చెప్పే మాటలు నమ్మొద్దని, కర్ణాటక రాష్ట్రంలో 5 గంటల కరెంట్ ఇవ్వడానికే దిక్కులేదని బీఆర్ఎస్ భువనగరి అభ్యర్థి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. బీబీనగర్, భువనగిరి మండలాల్లోని పలు గ్రామ�
కాంగ్రెస్ను నమ్మితే బతుకులు ఆగమవుతాయని జిల్లా రైతులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణ వచ్చేదాక ఎసోంటి గోస పడ్డమో.. ఎన్ని కష్టాలు పడ్డమో ఆ భగవతునికే తెలుసని వాపోతున్నారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు.. సచ�
దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయానికి బీఆర్ఎస్ సర్కారు అందిస్తున్న 24 గంటల సరఫరాను చూసి కాంగ్రెస్ ఓర్వలేకపోతున్నది. రైతులు సుభిక్షంగా ఉండటాన్ని తట్టుకోలేకపోతున్నది. అందుకే రైతులకు 3 గంటల కరెంట్ చాల
“ఐదేళ్లకోసారి గ్రామాలకు వచ్చిపోయేవాళ్లు ఎన్నికల టూరిస్టులు. ఏం చేస్తారో చెప్పకుండా మాయమాటలు చెప్పి, మోసం చేస్తున్నరు. ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు దండుకోవాలని పెద్ద స్కెచ్చే వేస్తున్నరు. అలాంటి వారిని నమ
Congress | కట్టుకథలు చెప్పడంలో, ప్రజలను మభ్యపెట్టడంలో తాము సిద్ధహస్తులమని కర్ణాటక కాంగ్రెస్ నేతలు మరోసారి నిరూపించుకున్నారు. గురువారం హైదరాబాద్లో మీడియా సమావేశం నిర్వహించిన కర్ణాటక విద్యుత్తుశాఖ మంత్రి �
వ్యవసాయానికి 24 గంటల కరెంట్ అవసరం లేదు.. రైతులంతా 10 హెచ్పీ మోటర్లు వాడాలంటూ కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై రైతాంగం భగ్గుమంటున్నది. స్వరాష్టంలో, సీఎం కేసీఆర్ నాయకత్వంలో 24 గంటల కరెంట్ సరఫరాను చూసి ఓర్�
ఆనాటి కాంగ్రెస్ పాలనలో పంటలు పండించుకోవాలంటే నరకయాతన పడేది. రైతులకు సాగు భూములున్నా సమృద్ధిగా నీళ్లు లేక.. వేళకు కరెంటు రాక.. అడపా దడపా వచ్చిన కరెంటుతో పంటలు పండక అవస్థలు పడ్డారు. లాంతర్లు, టార్చిలైట్లు ప�
‘కాంగ్రెస్ పాలనే దరిద్రం. యాభై ఏండ్లకు పైగా అధికారంలో ఉన్నా చేసిందేమీ లేదు. నాడు అన్నదాతను గోస పెట్టింది. కరెంట్ సక్కగియ్యలె. నీళ్లియ్యలె. కండ్ల ముందే పంటలు ఎండుతున్నా పట్టించుకోలె. ఆఖరుకు రైతు అప్పుల బ
తొమ్మిదిన్నరేండ్లలో అభివృద్ధితోపాటు సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తూ అన్ని వర్గాల్లో సంతోషం నింపిన ఘనత సీఎం కేసీఆర్దేనని, 24 గంటల కరెంట్, పుష్కలంగా అందుబాటులోకి వచ్చిన సాగునీటితో నేడు వ్యవసాయం పండు
మూడోసారి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసి రుణం తీర్చుకుంటానని బీఆర్ఎస్ అభ్యర్థి అరూరి రమేశ్ అన్నారు. గురువారం మండలంలోని ముంజాలకుంట తండా, పెద్ద తండా, బూరుగుమళ్ల, మోత్యా తండా, మంగ్త్యాతండా, రావూర్, అన్న�
Telangana | ఉమ్మడి రాష్ట్రంలో అధికారికంగానే మున్సిపల్ కార్పొరేషన్లలో నాలుగు గంటలు, మున్సిపాలిటీల్లో 6 గంటలు, మండల కేంద్రాల్లో 8 గంటలు, గ్రామ పంచాయతీల పరిధిలో 12 గంటలపాటు విద్యుత్ కోతలు ఉంటాయని నాటి కాంగ్రెస్ ప