తెలంగాణ రాష్ట్రం తొమ్మిదిన్నరేండ్లలో అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిచిందని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ష�
తుంగతుర్తి నియోజక వర్గంలో గత 60 ఏండ్లలో జరుగని అభివృద్ధిని కేవలం తొమ్మిదిన్నర ఏండ్లలో చేసి చూపించినట్లు.. అభివృద్ధి చూసి ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి ఆశీర్వదించాలని ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్�
మంథని, పెద్దపల్లి ‘ప్రజా ఆశీర్వాద సభ’లు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. మంగళవారం రెండు చోట్లా అంచనాలకు మించి జనం రావడంతో విజయోత్సవ సభలను తలపించాయి. అధినేత కేసీఆర్ తనదైన శైలిలో ప్రసంగించడం,
‘ఎంతోమంది అమరుల త్యాగాలతో.. ఏండ్ల పాటు కొట్లాడి సాధించుకున్న తెలంగాణను దొంగల చేతిలో పెట్టవద్దు. వ్యవసాయానికి కాంగ్రెస్ మూడు గంటల కరెంట్ సరిపోతుందని అంటున్నది. సరిపోతదా..? పొలం పారుతదా..? రైతులు ఆలోచించా�
తెలంగాణ ప్రజలను కడుపులో పెట్టుకుని కాపాడుకునే సీఎం కేసీఆర్ కావాలో.. అబద్దపు హామీలతో సున్నం పెట్టే కాంగ్రెస్, బీజేపీలు కావాలో ప్రజలు ఆలోచించాలని బీఆర్ఎస్ తుంగతుర్తి నియోజక వర్గ అభ్యర్థి, ఎమ్మెల్యే గ�
‘ఓటు వజ్రాయుధం. మీ చేతిలో ఉండే బ్రహ్మాస్త్రం. మీ తలరాతను మారుస్తది. భవిష్యత్ను నిర్ణయిస్తది. అందుకే ఆషామాషీగా, అడ్డగోలుగా కాదు.. ఆలోచించి, రాయేదో.. రత్నమేదో తెలుసుకొని ఓటేయాలి.’ అని బీఆర్ఎస్ అధినేత, సీఎం �
‘కాంగ్రెస్ పాలన మనకు కొత్తనా..? రాష్ర్టాన్ని 60 ఏండ్లు పాలించి చేసింది శూన్యం. ఇప్పుడు ఒక్క అవకాశం అంటూ, ఆరు గ్యారెంటీలంటూ మోసపు హామీలతో వస్తున్నరు. వాళ్లను నమ్మితిమా..? అంతే సంగతులు.
కాంగ్రెస్ నాయకుల మాయమాటలు నమ్మి ఆ పార్టీకి ఓటేస్తే కరెంటు కష్టాలు తప్పవని ప్రభుత్వ విప్, ఆలేరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని వాసాలమర్రి,
ఆలేరు పట్టణంలో బీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీతమహేందర్రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. శనివారం ఆలేరు పట్టణంలో మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్, నాయకుడు కల్లూరు రామచంద్రారెడ్డితో�
‘ధర్మపురి ప్రజలే నా బలం. నా బలగం. మీరు పెట్టిన భిక్షతోనే ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్న. చీఫ్విప్గా, మంత్రిగా ఎదిగినా మీలో ఒకడిగా ఉన్న. ఆపదొస్తే ఆదుకున్న. కష్టాల్లో తోడున్న. నాపై మీరు పెట్టుకున్న నమ్మకాన్ని ఏ�
మూడు గంటల కరెంట్ ఇస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారో.. 24 గంటల కరెంట్ ఇస్తున్న బీఆర్ఎస్కు ఓటేస్తారో ఆలోచించాలని మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా �
అరవయ్యేండ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిందేమీ లేదేని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటు వేస్తే రైతు బంధు రాదని, రైతు బీమా, 24 గంటల కరెంట్ పోతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ�
అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికే ప్రజా మద్దతు లభిస్తున్నదని, వచ్చే
ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం ఖాయమని బీఆర్ఎస్ ఆలేరు అభ్యర్థి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్ర�