ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటికి, కరెంట్కు తీవ్ర ఇబ్బందులు ఉండేవి. నాగార్జున సాగర్ ఆయకట్టుకు నీటి విడుదల మొదలైతేనే రైతులు పంటలు సాగు చేసేవారు. లేకుంటే పడావు పెట్టేవారు. స్వరాష్ట్రంలో ఆ పరిస్థితులు లేవు.
2014 ఎన్నికల్లో 63 సీట్లు.. 2018 ఎన్నికల్లో 85 సీట్లు... ఈ సారి ఎన్నికల్లో సీఎం కేసీఆర్ చెప్పినట్టు 105 సీట్లు కైవసం చేసుకోవడం ఖాయమని మంత్రి మల్లారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్షమే లేదని.. అంతా బీఆర్�
ఉమ్మడి రాష్ర్టాన్ని విభజిస్తే తెలంగాణ చీకటవుతుందని సమైక్య పాలకులు అక్కసు వెళ్ల గక్కారు. వారి అంచనాలను తిప్పికొడుతూ రాష్ట్రం సిద్ధించాక విద్యుత్తు రంగంలో విప్లవాత్మక మార్పు వచ్చింది. వ్యవసాయం, పరిశ్రమ�
అన్నదాతల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుండగా, రైతాంగం రంది లేకుండా సాగు చేస్తున్నది. సీఎం కేసీఆర్ ఈ తొమ్మిదిన్నరేళ్లలో వినూత్న పథకాలతో వ్యవసాయ రంగంలో కొత్త అధ్యయానికి శ్ర�
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో 24 గంటల కరెంట్ను అందిస్తు పరిశ్రమాలకు, రైతులకు అండగా నిలుస్తున్నారని టూరిజం, క్రీడా, ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సోమవారం టీసీఈఐ (తెలంగాణ ఛాంబర్�
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లినయ్ అని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఉచిత విద్యుత్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తెలంగాణ రైతు వ్యతిరేక�
Revanth Reddy | రైతుల ఉచిత కరెంటుపై తప్పుడు వ్యాఖ్యలు చేసిన రేవంత్ జిత్తులమారి వేషాలు వేస్తున్నారంటూ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు 24 గంటల కరెంట్ అక్కర్లేదు, 3 గంటలు చాలు అంటూ చేసిన వ్యాఖ్యలపై
Revanth Reddy | దొమ్మర సామాజిక వర్గాన్ని కించపరిచేలా మాట్లాడిన రేవంత్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మలను ఊరూరా ఊరేగిస్తూ చెప్పుదెబ్బలతో నిరసన వ్యక్తం చేయాలని తెలంగాణ రాష్ట్ర దొమ్మరుల సంఘం, తెలంగాణ సంచార
వ్యవసాయానికి ఉచితంగా ఇస్తున్న 24 గంటల విద్యుత్తు విధానంపై కాంగ్రెస్ చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా సోమవారం నుంచి రైతులు ఉద్యమించనున్నారు. సాగుకు మూడు గంటల కరెంటు చాలన్న కాంగ్రెస్ విధానాలను గ్రామాల్ల
బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇచ్చి.. రైతుల కష్టాలు పోగొడుతుంటే.. రేవంత్కు కండ్లు మండుతున్నాయి. దేశానికి అన్నం పెట్టే రైతుల పొట్ట కొట్టేలా మాట్లాడిన రేవంత్రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్�
తెలంగాణలో కాంగ్రెస్ మళ్లీ చీకటి రాజ్యం తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని సాహసం చేసి రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తుంటే కాంగ్రెస్కు కండ్లు మండుతున్నాయి. రైతులు బాగుపడుత
Revanth Reddy | హైదరాబాద్ : ఉచిత కరెంట్పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీలో కలవరం మొదలైంది. రేవంత్ తీరుపై కాంగ్రెస్ పెద్దలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఇలాంటి ప్రకటనలు చేసేందుకు �
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోతే తెలంగాణ అంధకారం అవుతుందని శాపనార్థాలు పెట్టినవాళ్లే నేడు మన రాష్ర్టాన్ని పొగుడుతున్నారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. 9 ఏండ్లలోనే తెలంగాణ రాష్ర్టాన్ని అందరూ �