రైతాంగానికి సాగుబడిలో రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. ఇందులో భాగంగా పెట్టుబడి సాయం, రైతు బంధు, 24 గంటల కరంట్, విత్తనాలు. ఎరువులు అందుబాటులో ఉంచుతూ భరోసానిస్తున్నది.
CM KCR | న్యూయార్క్ నగరంలో, లండన్లో, పారిస్లో కరెంట్ పోవచ్చు కానీ, హైదరాబాద్లో మాత్రం కరెంట్ పోదుపోదు అని మనవి చేస్తున్నాను అని సీఎం కేసీఆర్ ప్రకటించారు. 24 గంటల పాటు ఒక్క క్షణం