పదో తరగతిలో ఆరు పేపర్లతో పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు డిసెంబర్ 28న విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఉత్తర్వులు (జీవో నంబర్ 33) జారీ చేసింది.
జడ్చర్ల పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో తొమ్మిదో తరగతి విద్యార్థిని టెన్త్ విద్యార్థి చితకబాదిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలిలా.. అచ్చంపేట మండలం చెన్నారం గ్రామానికి చెందిన విద్యార్థి జడ్చ�
పదో తరగతి విద్యార్థులు తమ హాల్ టికెట్లను ఈ నెల 24 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చునని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆయా పాఠశాలలకు కూడా హాల్ టికెట్లను పంపిస్తామని చెప్పారు.
పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా విద్యాశాఖ అనేక చర్యలు తీసుకుంటుంది. గత ఏడాది డిసెంబర్ నుంచి టెన్త్ విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ వారికి సాయంత్రం పూట అల్పాహారాన్న
ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణతా శాతం పెంచేందుకు విద్యాశాఖ ఏం చేస్తున్నదో చెప్పేందుకు.. పదోతరగతిలో వంత శాతం ఫలితాలు సాధించేందుకు విద్యాశాఖ అన్ని విధాలా కృషి చేస్తున్నది.
తెలంగాణ ఓపెన్ స్కూల్ వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు గడువును అధికారులు మరోసారి పొడిగించారు. పదో తరగతి, ఇంటర్ విద్యార్థులు తత్కాల్ స్కీం కింద ఈ నెల 10 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు.
సంగారెడ్డి జిల్లాలోప్రైవేటు పాఠశాలలకు దీటుగా పదవ తరగతి విద్యార్థులు ఫలితాలు సాధించేలా విద్యాశాఖ చర్యలు తీసుకుంటుంది. అధికారులు, ప్రధానోపాధ్యాయులు, గురుకుల పాఠశాలల ప్రిన్సిపాళ్లతో కలెక్టర్ శరత్ ఎప్
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మనఊరు-మనబడి’ కార్యక్రమంలో భాగంగా ఆయా పనులు యుద్ధ ప్రతిపాదికన చేపట్టి, మార్చి నాటికి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అధికార�
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్ల్లో చదివే విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఏటా పదో తరగతిలో ప్రత్యేక తరగతులు నిర్వహించడం ద్వారా విద్యార్థుల ఉత్తీర్ణత శాతం గణనీయంగా ప�
మండలంలో పదోతరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలే లక్ష్యంగా ప్రభుత్వ పాఠశాలల మండల స్థాయి అధికారులు, ఉపాధ్యాయులు దృష్టి సారించారు. వార్షిక పరీక్షల్లో మంచి గ్రేడ్ సాధించే విధంగా విద్యార్థులను తీర్చిది�
Supplementary | పదో తగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల్లోనూ అమ్మాయిల హవా కొనసాగింది. సప్లిమెంటరీ ఫలితాలను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన విడుదల చేశారు
న్యూఢిల్లీ: సీబీఎస్ఈ-2022 టెన్త్ ఫలితాలను ఇవాళ రిలీజ్ చేశారు. ఈ పరీక్షల్లో 94.40 వాతం విద్యార్థులు పాసయ్యారు. అయితే టెన్త్లో అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలే రాణించారు. ఇవాళ సీబీఎస్ఈ బోర్డు తొలిసారి ఒకే ర�
Recounting | పదో తరగతి ఫలితాలను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 90 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. పరీక్షల్లో ఫెయిల్ అయినవారు, మార్కులు తక్కువ వచ్చిన వారు నేటి నుంచి 15 రోజుల్లోగ