202324 విద్యాసంవత్సరానికి పదోతరగతి, ఇంటర్ కోర్సుల్లో ప్రవేశాల గడువును ఈ నెల 30 వరకు పొడిగించినట్టు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) డైరెక్టర్ పీవీ శ్రీహరి తెలిపారు.
ఈ విద్యాసంవత్సరం ప్రారంభం నుంచే పదో తరగతిలో ఉత్త మ ఫలితాల సాధనకు పాఠశాల విద్యాశాఖ ప్రణాళికాబద్ధంగా అడుగులేస్తున్న ది. ‘లక్ష్య’ ప్రత్యేక కార్యక్రమంతో యాక్షన్ప్లాన్ను రూపొందించింది.
దేశవ్యాప్తంగా చాలా మంది విద్యార్థులు పదో తరగతిలోపే చదువుల నుంచి నిష్క్రమిస్తున్నారు. ప్రాథమిక విద్యలో డ్రాపౌట్ రేటు తక్కువగా ఉన్నా, సెకండరీ విద్యలో మాత్రం గణనీయంగా పెరుగుతున్నది.
అభ్యుదయ పాఠశాల.. పేరుకు తగ్గట్టుగానే ఈ ఆవరణలో బాలికాభ్యుదయం పరిఢవిల్లుతున్నది. తొలినాళ్లలో.. బాలికా విద్యను ప్రోత్సహించేందుకు పాఠశాలల్ని స్థాపించడమే అభ్యుదయం. ఇప్పుడు ఆడపిల్లలు బాగా చదువుతున్నారు. వాళ�
పదోతరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాలను వెల్లడించనున్నట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ తెలిపారు.
Odisha | ఒడిశాలోని ఓ పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం 69 మంది విద్యార్థుల పాలిట అశనిపాతంలా మారింది. వాళ్లందరి టెన్త్ మెమోలపై ఒకే విద్యార్థి ఫొటో రావడంతో వాళ్ల భవిష్యత్తు అయోమయంలో పడింది. వేరొకరి ఫొటో ఉందన్న కారణ�
పదో తరగతి ఫలితాలు ఇప్పటికే విడుదలయ్యాయి. ఇక విద్యార్థుల్లో ఒకటే కన్ఫ్యూజన్. ఏ కోర్సు తీసుకోవాలి? ఏ కోర్సు తీసుకుంటే కెరీర్లో దూసుకెళ్లవచ్చు? ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి? పదో తరగతి తర్వాత చదవదగిన కోర�
పేద విద్యార్థులు చదువులో ప్రతిభ చూపిస్తున్నా ఆర్థిక పరిస్థితులు అనుకూలించక ఉన్నత చదువులకు దూరమవుతున్నారు. కొందరు మంచి మార్కులు సంపాదించినా కార్పొరేట్ కళాశాలల్లో చదవాలన్న కోరిక మాత్రం నెరవేరడం లేదు. �
పది ఫలితాల్లో అదే స్ఫూర్తి కొనసాగింది. ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు నిరంతర పర్యవేక్షణలో సిద్దిపేట జిల్లా మరోసారి రాష్ట్రస్థాయిలో ఆదర్శంగా నిలిచింది. బుధవారం విడుదలైన పదోతరగతి ఫలి�
పదో తరగతి పరీక్షలు మంగళవారం సజావుగా ముగిశాయి. ఈ నెల 3న ప్రారంభమైన పరీక్షలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పకడ్బందీ చర్యలు చేపట్టడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. పరీక్షలు ముగిసిన తర్వాత ఆయా పరీక్�
రేపటి (సోమవారం) నుంచి పదో తరగతి పరీక్షలు.. బాగా రాస్తామా లేదా అని ఏడాదిపాటు పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థుల్లో కొంత టెన్షన్ సహజం. కానీ భయం, ఆందోళన వీడి ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తే టెన్ జీపీఏ సాధించడ�
పకా ప్రణాళికతో చదివి చకటి విషయ ప్రదర్శన చేయగలిగితే పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో మంచి మారులు సాధించవచ్చు. ఈ నెల 3వ తేదీ నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు మొదలుకానున్న నేపథ్యంలో చివరి నిమిషం వరకు ఏయే విషయాల
పదోతరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ తీపికబురందించింది. పరీక్షల వేళ ప్రయాణానికి ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. బస్సు కండక్టర్కు హాల్ టికెట్�