బయ్యారం మండలం నామాలపాడులో ని ఏకలవ్య పాఠశాలలో మెనూ పాటించకపోవడం లేదు. దీంతో విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. ఈ పాఠశాలలో ఆరు నుంచి పదో తరగతి వరకు 300మంది విద్యభ్యసిస్తున్నారు. ఆరు, ఏడు తరగతుల ఒక్కో వ�
సీబీఎస్సీ బోర్డ్ ఎగ్జామ్స్ (CBSC Board Exams) ఈ నెల ద్వితీయార్ధం నుంచి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13 వరకు పదో తరగతి పరీక్ష, ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 2 వరకు 12వ తరగతి ఎగ్జామ్స్ జరగనునున్నాయి.
జిల్లాలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఫిబ్రవరి 11న టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు తపస్ జిల్లా అధ్యక్షుడు శేర్ కృష్ణారెడ్డి తెలిపారు. టెస్ట్కు సంబంధించిన కరపత్రాలను ఆదివారం జిల్లా కేంద్ర�
బాదేపల్లి బాలుర ఉన్నత పాఠశాలలో 1972 -73లో పదో తరగతి చదివిన విద్యార్థులు ఆదివారం కుర్వగడ్డపల్లి వద్ద సమావేశమయ్యారు. దాదాపు 50 ఏండ్ల తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని మంచిర్యాల జిల్లా విద్యాశాఖాధికారి ఎస్ యాదయ్య పేర్కొన్నారు. శనివారం కాసిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన తనిఖీ చేశారు.
పదో తరగతి వార్షిక పరీక్షలు 2024 మార్చి 18 నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 2వ తేదీతో ముగుస్తాయి. పరీక్షల షెడ్యూల్ను ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు శనివారం విడుదల చేశారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2024-25 విద్యా సం వత్సరానికి ఐదు నుంచి పదో తరగతి వరకు గురుకులాల్లో ప్రవేశానికి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగం గా ఐదో తరగతిలో ప్రవేశాల కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు
202324 విద్యాసంవత్సరానికి పదోతరగతి, ఇంటర్ కోర్సుల్లో ప్రవేశాల గడువును ఈ నెల 30 వరకు పొడిగించినట్టు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) డైరెక్టర్ పీవీ శ్రీహరి తెలిపారు.
ఈ విద్యాసంవత్సరం ప్రారంభం నుంచే పదో తరగతిలో ఉత్త మ ఫలితాల సాధనకు పాఠశాల విద్యాశాఖ ప్రణాళికాబద్ధంగా అడుగులేస్తున్న ది. ‘లక్ష్య’ ప్రత్యేక కార్యక్రమంతో యాక్షన్ప్లాన్ను రూపొందించింది.
దేశవ్యాప్తంగా చాలా మంది విద్యార్థులు పదో తరగతిలోపే చదువుల నుంచి నిష్క్రమిస్తున్నారు. ప్రాథమిక విద్యలో డ్రాపౌట్ రేటు తక్కువగా ఉన్నా, సెకండరీ విద్యలో మాత్రం గణనీయంగా పెరుగుతున్నది.
అభ్యుదయ పాఠశాల.. పేరుకు తగ్గట్టుగానే ఈ ఆవరణలో బాలికాభ్యుదయం పరిఢవిల్లుతున్నది. తొలినాళ్లలో.. బాలికా విద్యను ప్రోత్సహించేందుకు పాఠశాలల్ని స్థాపించడమే అభ్యుదయం. ఇప్పుడు ఆడపిల్లలు బాగా చదువుతున్నారు. వాళ�
పదోతరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాలను వెల్లడించనున్నట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ తెలిపారు.