Results | పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. గురువారం ఉదయం 11.30 గంటలకు జూబ్లీహిల్స్లోని ఎంసీఆర్హెచ్చార్డీలో విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చ�
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. మారిన పదో తరగతి పరీక్షల షెడ్యూల్ను ఏపీ పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఏప్రిల్ 27 నుంచి మే 9వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఇంటర్మీడియట్�
NTSE | జాతీయ ప్రతిభ అన్వేషణ పరీక్ష ( NTSE ) ఫీజు గడువును పొడిగించినట్లు తెలంగాణ రాష్ట్ర పరీక్షల డైరెక్టర్ కార్యాలయం వెల్లడించింది. డిసెంబర్ 2వ తేదీ వరకు విద్యార్థులు పరీక్ష ఫీజును ఆన్లైన్లో చెల�
Om Prakash Chautala | ఆయన ఓ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి. 86 ఏండ్ల వయస్సు పదో తరగతి కంపార్ట్మెంట్ పరీక్షలు రాశాడు. అదికూడా ఇంగ్లిష్ పేపర్. అదేంటి పదో తరగతి పాస్ కాకుండానే రాష్ట్రాన్ని ఏలాడనుకుంటున్నారా.. అవును ఇద�
Exams cancelled in Tripura: తాజాగా త్రిపుర ప్రభుత్వం కూడా అదే బాటలో పయనించింది. రాష్ట్ర బోర్డు పరిధిలోని 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు త్రిపుర విద్యాశాఖ ప్రకటించింది.
EXams cancelled: తాజాగా రాజస్థాన్ ప్రభుత్వం కూడా తమ రాష్ట్ర బోర్డుల పరిధిలో 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.
దూర విద్య| రాష్ట్రంలో దూర విద్యావిధానంలో పదో తరగతి, ఇంటర్ దరఖాస్తుల గడువును అధికారులు పొడిగించారు. రూ.50 ఆలస్య రుసుముతో ఈ నెల 31వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చని వెల్లడించారు.
షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు | రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారమే పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహిస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు.
న్యూఢిల్లీ: సీబీఎస్ఈ పరీక్షల షెడ్యూల్లో బోర్డు స్వల్ప సవరణలు చేసింది. సీబీఎస్ఈ 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలకు సంబంధించి సవరించిన తేదీలతో కూడిన డేట్షీట్ను శుక్రవారం విడుదల చేసింది. సీబీఎస్ఈ 10వ, 12వ �