వార్షిక పరీక్షలు దగ్గరపడుతున్న నేపథ్యంలో పదో తరగతి, ఇంటర్ విద్యార్థులు సమయం వృథా చేయకుండా పట్టుదలతో చదివి మంచి మార్కులు సాధించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆకాంక్షించారు. కలెక్టర్ ఏన్కూరులోని తెల�
ITDA PO Rahul | పాల్వంచ, ఫిబ్రవరి 24 : పదవ తరగతి చదువుతున్న గిరిజన విద్యార్థిని విద్యార్థులలో దాగివున్న నైపుణ్యాలను వెలికి తీసి భవిష్యత్తులో కాంపిటేటివ్ పరీక్షలు రాయడానికి ప్రతిభా ప్రోత్సాహ పరీక్షలు గిరిజన పిల్�
బాసర ఆర్జీయూకేటీలో ప్రవేశాలు పొందడంపై సర్కారు బడి పిల్లలు ఇక నుంచి ఆశలు వదులుకోవాల్సిందేనా? ఈ విద్యాసంస్థలోని అత్యధిక సీట్లను ప్రైవేట్ స్కూల్ విద్యార్థులే ఎగరేసుకుపోనున్నారా? అంటే పరిస్థితులు చూస్�
పదో తరగతి విద్యార్థులకు ఆయా పాఠశాలల్లో ఇంటర్నల్ అసెస్మెంట్ పరీక్షలు పక్కాగా నిర్వహించారా, మార్కుల నమోదు ప్రతిభ ఆధారంగా నమోదు చేశారా, లేదా అనే అంశంపై తనిఖీలకు జిల్లా విద్యాశాఖ సిద్ధమైంది.
MUDA Chairman | ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ మహబూబ్ నగర్ పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులకు ఎమ్మెల్యే ఆత్మీయ కానుకగా డిజిటల్ కంటెంట్ స్టడీ మెటీరియల్స్ను ఉచితంగా అందజేశారు.
రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతిలో సెమిస్టర్ విధానాన్ని తీసుకువచ్చేందుకు యోచిస్తున్నది. ఏడాదికి రెండుసార్లు పరీక్షలు నిర్వహిస్తే ఎలా ఉంటుందనే అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నది.
పదో తరగతిలో ఉత్తీర్ణతా శాతం పెంచేందుకు ఉపాధ్యాయులు ఇప్పటి నుంచి ప్రణాళికతో బోధించాలని డీఈవో వెంకటేశ్వరాచారి అన్నారు. గండుగులపల్లి, నాగుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖ�
చదువుకునే రోజుల్లో అనేక చిలిపి పనులు, మధుర జ్ఞాపకాలను మిగిలిస్తాయి. అదే చిన్నప్పుడు కలిసి చదువుకున్న స్నేహితులందరూ 38ఏండ్ల తర్వాత ఒకేచోట కలుసుకుంటే ఆ ఆనందానికి వెలకట్టలేము.
విద్యపై ప్రభుత్వం పెట్టే ఖర్చులో ఎక్కువ మొత్తం టీచర్ల జీతాలకే వెళ్తున్నదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. ఒక్కో విద్యార్థిపై ఏటా రూ.80 వేలు ఖర్చు చేస్తున్నామని, ఒక్కో టీచర్కు రూ.60 వేల నుంచి 80
రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల ఫలితాల విడుదలకు (SSC Results) సర్వం సిద్ధమైంది. ఈ నెల 30న ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేయనున్నారు.
పదో తరగతిలో మంచి మార్కులు సాధించిన సంతోషాన్ని పట్టలేక ఓ విద్యార్థి స్పృహ తప్పి పడిపోయిన ఘటన ఉత్తరప్రదేశ్లోని మీరట్లో జరిగింది. పోస్టాఫీసులో కాంట్రా క్టు ఉద్యోగిగా పని చేస్తున్న సునిల్ కుమార్ కుమార
ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాలు సోమవారం విడుదల కానున్నాయి. విజయవాడలో ఉదయం 11 గంటలకు విద్యా శాఖ కమిషనర్ సురేశ్కుమార్ ఫలితాలు విడుదల చేయనున్నారు.