10th Results | ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 22న పదో తరగతి (10th Class) ఫలితాలు వెల్లడికానున్నాయి.ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యాశాఖ కార్యాలయంలో ఫలితాలను విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తెలిపారు.
పదో తరగతి మూల్యాంకనం వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతున్నది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఉపాధ్యాయులపై కలెక్టర్ ఆదేశాల మేరకు విద్యాశాఖ ఇప్పటికే చర్యలు ప్రారంభించిన నేపథ్యంలో ఉపాధ్యాయ సంఘాలు అంతర్మ
పదో తరగతి సమాధాన పత్రాల మూల్యాంకనంలో భాగంగా కోడింగ్ ప్రక్రియ షురువైంది. ఖమ్మంలోని సెయింట్ జోసెఫ్ స్కూల్ కేంద్రంగా స్పాట్కి సంబంధించిన ఏర్పాట్లను విద్యాశాఖాధికారులు పూర్తి చేస్తున్నారు. జిల్లాకు
సుగ్రీవుడు వివిధ ప్రాంతాల్లో గల వానర వీరులను రావలసిందిగా చెప్పమని హనుమంతున్ని ఆజ్ఞాపించాడు. పదిరోజుల్లోగా రాకపోతే వాళ్లకు మరణ దండన తప్పదని హెచ్చరించాడు. హనుమంతుడు ఈ వార్తను అన్ని దిక్కులకు వేగంగా పంపా
పదో తరగతిలో ప్రతి సబ్జెక్టులో మంచి మార్కులు సాధించేందుకు అంతర్గత మార్కులూ కీలకమే. దీనికి సంబంధించి పరిశీలన జిల్లాలో మంగళ వారం ప్రారంభమైంది. పరిశీలన బాధ్యతను ప్రభుత్వ పాఠశాలల్లో పని చేసే హెచ్ఎంలకు అప్�
బయ్యారం మండలం నామాలపాడులో ని ఏకలవ్య పాఠశాలలో మెనూ పాటించకపోవడం లేదు. దీంతో విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. ఈ పాఠశాలలో ఆరు నుంచి పదో తరగతి వరకు 300మంది విద్యభ్యసిస్తున్నారు. ఆరు, ఏడు తరగతుల ఒక్కో వ�
సీబీఎస్సీ బోర్డ్ ఎగ్జామ్స్ (CBSC Board Exams) ఈ నెల ద్వితీయార్ధం నుంచి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13 వరకు పదో తరగతి పరీక్ష, ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 2 వరకు 12వ తరగతి ఎగ్జామ్స్ జరగనునున్నాయి.
జిల్లాలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఫిబ్రవరి 11న టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు తపస్ జిల్లా అధ్యక్షుడు శేర్ కృష్ణారెడ్డి తెలిపారు. టెస్ట్కు సంబంధించిన కరపత్రాలను ఆదివారం జిల్లా కేంద్ర�
బాదేపల్లి బాలుర ఉన్నత పాఠశాలలో 1972 -73లో పదో తరగతి చదివిన విద్యార్థులు ఆదివారం కుర్వగడ్డపల్లి వద్ద సమావేశమయ్యారు. దాదాపు 50 ఏండ్ల తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని మంచిర్యాల జిల్లా విద్యాశాఖాధికారి ఎస్ యాదయ్య పేర్కొన్నారు. శనివారం కాసిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన తనిఖీ చేశారు.
పదో తరగతి వార్షిక పరీక్షలు 2024 మార్చి 18 నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 2వ తేదీతో ముగుస్తాయి. పరీక్షల షెడ్యూల్ను ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు శనివారం విడుదల చేశారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2024-25 విద్యా సం వత్సరానికి ఐదు నుంచి పదో తరగతి వరకు గురుకులాల్లో ప్రవేశానికి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగం గా ఐదో తరగతిలో ప్రవేశాల కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు