మరికల్, జనవరి 21 : 1980-81 సంవత్సరంలో పదో తరగతి చదువుకున్న వారంతా ఒక్కచోట క లుసుకొని త మ మధురస్మృతులను నెమరువేసుకున్నారు. మరికల్ జిల్లా పరిషత్ ఉన్న త పాఠశాలలో 43ఏండ్ల కింద పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం మండల కేంద్రంలోని సూర్యచంద్ర ఫంక్షన్హాల్ లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ని ర్వహించారు. కార్యక్రమంలో కాశీనాథ్గౌడ్, రాంచంద్రయ్య, ఆంజనేయరెడ్డి, ధనలక్ష్మి, రమాదేవి, శివదర్శన్, శ్రీనివాసులు, సత్యనారాయణరెడ్డి, కృష్ణయ్య, బసన్న, వేణుగోపాల్, నర్సింహయ్య, శ్రీనివాస్రావు ఉన్నారు.
కోయిలకొండ, జనవరి 21 : కోయిలకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2003సంవత్సరంలో పదో తరగ తి చదివిన విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.