హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): పదో తరగతి లాంగ్ మెమోలను అధికారులు బడులకు పంపిణీ చేస్తున్నారు. మార్చిలో నిర్వహించిన రెగ్యులర్ పరీక్షలతోపాటు, జూన్లో నిర్వహించిన అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష�
చాలా మంది ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ పరిస్థితుల కారణంగా చదువును మధ్యలోనే ఆపి, ఏదో ఒక పని చేస్తూ ఉంటారు. కానీ, వారికి చదువుకోవాలన్న కోరిక బలంగా ఉంటుంది. అలాంటి వారికి తెలంగాణ ఓపెన్ సూల్ సొసైటీ ఒక వరంగా మారిం
రాష్ట్రంలో 1-12 తరగతుల వరకు రెండు బోర్డులు అవసరమా..? పదో తరగతికి ఒక బోర్డు, ఇంటర్లో మరో బోర్డు ఉండటమేంటీ..? అంటూ కేంద్ర విద్యాశాఖ రాష్ట్ర విద్యాశాఖ అధికారులను ప్రశ్నించింది. ఒకే కరిక్యులం, ఒకే సిలబస్, ఒకే పరీ�
టెన్త్ ఫలితాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా నిరాశాజనక ఫలితాలను సాధించింది. ఉమ్మడి జిల్లాలో ముగ్గురు కీలకమైన మంత్రులున్నా జిల్యా విద్యాశాఖపైనా, టెన్త్ ఉత్తీర్ణత శాతం పెంపుదలపైనా దృష్టిపెట్టిన దాఖలాలు లేవు.
SSC Results Pothangal | పోతంగల్, ఏప్రిల్ 30 : రాష్ర్ట ప్రభుత్వం విడుదల చేసిన పదో తరగతి పరీక్షల ఫలితాలు బుధవారం వెలుపడ్డాయి. ఈ ఫలితాల్లో నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రానికి చెందిన రితీక మండల టాపర్గా నిలిచింది.
పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకనాన్ని హడావుడిగా చేస్తున్నారన్న ఆరోపణలొస్తున్నాయి. ఒక్కో అసిస్టెంట్ ఎగ్జామినర్ చేత రోజుకు 50 పేపర్లు మూల్యాంకనం చేయిస్తున్నట్టు టీచర్లు ఆరోపిస్తున్నారు.
పదో తరగతి వార్షిక పరీక్షలు రాస్తున్న విద్యార్థుల జీవితాలతో విద్యాశాఖ అధికారులు ఆటలాడుకుంటున్నారు. ఎంతో పకడ్బందీగా తరలించాల్సిన జవాబు పత్రాలను పోస్టాఫీస్ నుంచి తరలించే సమయంలో ప్యాకింగ్ చినిగిపోయి స
నల్లగొండ జిల్లా నకిరేకల్లో పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ తీవ్ర కలకలం రేపుతున్నది. శుక్రవారం రాత్రి 10 గంటలకు మొదలైన విచారణ శనివారం రాత్రి వరకు కొనసాగుతూనే ఉంది.
మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో శుక్రవారం నుంచి నిర్వహించనున్న పదవ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు విద్యా శాఖ అధికారులు తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12. 30 గంటల వరకు పరీక్షల�
విద్యార్థులు శ్రద్ధతో చదివి పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలని కలెక్టర్ పమేలా సత్పతి విద్యార్థులకు సూచించారు. బాలాజీ అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో సప్తగిరి కాలనీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యా�
పదో తరగతి వార్షిక పరీక్షలో 10 జీపీఏ సాధించిన విద్యార్థులను సొంత ఖర్చుతో విమానంలో బెంగళూరుకు తీసుకెళ్తానని పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేట జడ్పీహెచ్ఎస్ హెచ్ఎం మల్క రాంకిషన్రావు వినూత్న కాను
దేశంలో హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నానికి కేంద్రం తెరతీసిందా?. అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. వచ్చే ఏడాది నుంచి ఏడాదికి రెండు సార్లు పదో తరగతి బోర్డు పరీక్షలు నిర్వహించనున్నట్టు సీబీఎస్ఈ ఇటీవ�