Donation | నిర్మల్ జిల్లా కుభీర్ మండలం పల్సి గ్రామం ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రూ. 25 వేల విలువచేసే శుద్ధ జల యంత్రాన్ని గ్రామానికి చెందిన యువకుడు పురం శెట్టి రవికుమార్ అందించి ఔదార్యాన్ని చాటుకున్�
నాగర్కర్నూల్లోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 1986వ సంవత్సరంలో పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఒక చోట కలిసి ఆడుతూ పాడుతూ తమ ఆనందాలను వ్యక్తం చేశారు. చదువుకున్న పాఠశాల ఆవరణలో క్రికెట్ పోటీలు �
పాఠశాల విద్యార్థులకు అందాల్సిన నిధులు ప్రధానోపాధ్యాయుడు కాజేశారని పాఠశాల కమిటీ సభ్యులు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో బుధవారం వికారాబాద్ మండలం మైలార్ దేవరంపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉ�
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్తోపాటు ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ విభాగాల్లో పనుల నిర్వహణ తీరుపై సిద్దిపేట కలెక్టర్ హైమావతి అసంతృప్తి వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్క�
Alumni | 1982-83 లో మరికల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు శనివారం ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు.
Education Council Chairman | తిమ్మాజీపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను రాష్ట్ర ఉన్నత విద్య మండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి మంగళవారం సందర్శించారు.
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి వారిని ప్రయోజకులుగా చేసేందుకు జీవితాంతం శ్రమించాడు ఓ ప్రధానోపాధ్యాయుడు. చదువుకుంటే కష్టాలు తొలగిపోతాయని, చదువుతోటే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చునని హితబోధ చేస్తూ �
బిజినేపల్లిలోని బాలుర, బాలికల ఉన్నత పాఠశాలతోపాటు ఆల్ సెయింట్స్ మోడల్స్కూల్, పాలెం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో శనివారం జరిగిన పదో తరగతి బయోసైన్స్ పరీక్షా కేంద్రాలను డీఈవో రమేశ్కుమ�
సిద్దిపేట పట్టణ పరిధిలోని రంగధాంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద అరుదైన సంఘటన చోటు చేసుకుంది. సిద్దిపేట పట్టణం హనుమాన్నగర్కు చెందిన పర్వతం శ్వేత అనే విద్యార్థిని మండల పరిధిలోని మిట్టపల్లి గురు
Karegaon | నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలములోని కారెగాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కలిసి చదువుకున్న విద్యార్థులు 20 సంవత్సరాల తరువాత ఆదివారం ఒకచోటే కలుసుకున్నారు.
ఆహ్లాదకర వాతావరణంలో విద్యనభ్యసించాల్సిన విద్యార్థులు దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దోమలు, ఈగలతో రోగాలబారిన పడుతున్నారు. ప్రహరీ నిర్మించి ఏడేండ్లు గడిచినా ఇంతవరకు మురుగు కాల్వ నిర్మించలేదు.
జిల్లాలోని మాగనూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం మధ్యాహ్న భోజనం వికటించి 15 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురై మూ డు రోజులుగా మహబూబ్నగర్ జిల్లా జనరల్ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఫుడ
వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నెపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయుడు డాక్టర్ శంకరభక్తుల సత్యం కు అరుదైన గౌరవం లభించింది. ఆయన రూపొందించిన ప్రాజెక్టు ఆధారిత బోధన పద్ధతి న్యూఢిల్లీలోని
చేసిన పనులకు బిల్లులు చెల్లించలేదని బడికి తాళంవేసి నిరసన వ్యక్తం చేసిన ఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మేచరాజుపల్లి గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. మండలంలోని మేచరాజుపల్లి ప్రాథమిక, జిల్లా