జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు హాలియాలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన తగుళ్ల కార్తీక్ ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గుండా కృష్ణమూర్తి, పీడీ కోడుమూరి వెంకట్రాంరెడ్డి శుక్రవారం ఒక ప్రకట�
సీఎం కేసీఆర్ గొప్ప సంకల్పంతో ‘ముఖ్యమంత్రి అల్పాహారం’ పథకాన్ని ప్రారంభించారని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మేడిపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠ
ఘట్కేసర్ రూరల్, డిసెంబర్ 27 : ప్రతి విద్యార్థికి విద్యతో పాటు కంప్యూటర్ శిక్షణ కూడా ముఖ్యమని మేడ్చల్ జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని ప్రతాపసింగారం జిల్లా పరిషత�
మైలార్దేవ్పల్లి : పాఠశాలలో విద్యార్థులు ఇబ్బంది పడకుండా వారికి కావలసిన అన్ని వసతులు కల్పిస్తానని రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే టి ప్రకాష్గౌడ్ పేర్కొన్నారు. గురువారం మైలార్దేవ్పల్లి డివి�
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలపై ప్రత్యేక దృష్టిసారించి దానికి అనుగుణంగా మార్పులు తీసుకువచ్చింది. దీంతో ప్రైవేట్ స్కూళ్లకు టాటా చెప్పి గవర్నమెంట్ స్కూళ్లలో చేరే విద్యార్థుల సంఖ్య క్రమంగా మెరుగు
గౌడవెల్లి ఉన్నత పాఠశాలకు ఎస్సీఈఆర్టీ గుర్తింపు ఎస్ఎల్డీపీ ఎడిషన్లో చోటు ఉపాధ్యాయుల కృషి, సమాజ చేయూత మేడ్చల్ ప్రభుత్వ పాఠశాల అది.. అయితేనేం కార్పొరేట్కు దీటుగా రాణిస్తున్నది. ఉపాధ్యాయుల కృషి, సమా�