Vijayasai Reddy | వైసీపీ సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాజకీయాలకు గుడ్బై చెప్పేశారు. పొలిటిక్స్ నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నట్లుగా ట్విట్టర్ (ఎక్స్) ద్వారా ప్రకటించారు
AP News | గత ఐదేళ్లలో ఏపీ బ్రాండ్ ఇమేజ్ మొత్తం నాశనమైందని.. `ఏపీ ఈజ్ బ్యాక్ టు బిజినెస్` అని మంత్రి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలను వైసీపీ తప్పుబట్టింది. గత ఐదేళ్లలో ఏపీ బ్రాండ్ ఇమేజ్ మొత్తం నాశనమైందని.. `ఏపీ ఈజ్ బ్య�
Kakani Govardhan Reddy | ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన మాటల గారడీతో మభ్య పెట్టాలని చూస్తున్నారని మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్దన్ రెడ్డి విమర్శించారు. విజన్ 2047 పేరుతో చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు
YS Jagan | వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లండన్లో పర్యటిస్తున్నారు. విజయవాడ నుంచి బయలు దేరిన జగన్, సతీమణి భారతీతో కలిసి లండన్కు చేరుకున్నారు. కుమార్తె వర్షారెడ్డి కింగ్స్ కాలేజ్ ను
YS Jagan | భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ రెండు ఉపగ్రహాలను రోదసిలో డాకింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడం పట్ల వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇస్రోకు అభినందనలు తెలిపారు.
YS Jagan | వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా తిరుపతిలో జరిగిన తొక్కిసలాటపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన టీటీడీలో, చరిత్రలో ఎప్పుడూలేని విధంగా తొక్కి�
YS Sharmila | బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి పార్లమెంట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హేళనగా మాట్లాడారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. అంబేద్కర్ పేరును ఫ్యాషన్ అంటూ అవమానించారన�
YS Jagan | వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తల పట్ల కొంత నిర్లక్ష్యం జరిగిందని అన్నారు.
YS Jagan | ఏపీ సీఎం చంద్రబాబు.. ఆరోగ్యశ్రీపై మీకు ఎందుకింత కక్ష అని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రశ్నించారు. పేదల సంజీవనికి ఉరివేసేలా దుర్మార్గపు చర్యకు ఎందుకు దిగుతున్నారని నిలదీశారు. వైద్యం ఖర్చు ర�
Gudivada Amarnath | ఏపీ మంత్రి నారా లోకేశ్పై మాజీ మంత్రి, వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని ఏ శాఖ మీద అవగాహన లేకుండానే నారా లోకేశ్ సకల శాఖల మంత్రిగా తయారయ్యారని ఎద్దేవా చేశారు.
AP News | ఏపీ మంత్రి నారా లోకేశ్పై వైసీపీ మండిపడింది. ఫేక్ పార్టీ ఎవరిది.. ఫేక్ బతుకులు ఎవరివి? అంటూ నిలదీసింది. ఈ మేరకు టీడీపీ చెప్పిన అబద్ధాలకు సంబంధించి పలు ప్రశ్నలను ట్విట్టర్ ( ఎక్స్) వేదికగా నిలదీసింద
YS Jagan | ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు బరితెగింపునకు పాల్పడుతున్నారని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు.