Ambati Rambabu | జగన్ను ఆపడం చంద్రబాబు, చిట్టినాయుడు తరం కాదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. 164 సీట్లు తెచ్చుకుని మంచి పాలన చేయాల్సిన మీరు.. ఇంకా జగన్ నామ జపం చేస్తున్నారని విమర్శించారు.
YS Jagan | నెల్లూరులో పర్యటన సందర్భంగా వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మండిపడ్డారు. చంద్రబాబు బావిలో దూకడం కాదు.. నువ్వు నీళ్లు లేని బావిలో పడ్డా.. నువ్వు చేసిన పాపాలు ప
వైఎస్ జగన్ ప్రాంతానికో మాట మాట్లాడే వ్యక్తి అని వంగలపూడి అనిత విమర్శించారు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లడం ద్వారా జగన్ ఏ మెసేజ్ ఇస్తున్నారని జగన్ను ప్రశ్నించారు. �
రాష్ట్ర అభివృద్ధి కోసం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అహర్నిశలు శ్రమిస్తున్నారని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి (డీబీవీ స్వామి) అన్నారు. జగన్ తన విధ్వంస పాలనలో సింగపూర్తో రాష్ట్రానికి ఉన్న సత్సంబంధాలను ద
Margani Bharat | రెడ్బుక్ తరహాలో వైసీపీ తీసుకొస్తున్న యాప్ గురించి మాజీ ఎంపీ మార్గాని భరత్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ చేసే అక్రమాలు రాయడానికి బుక్లు సరిపోవడం లేదని.. అందుకే డిజిటల్ లైబ్రరీని క్రియేట్ చే�
RK Roja | వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రతపై మాజీ మంత్రి ఆర్కే రోజా ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ ఎలాంటి కుట్రలు చేస్తారో
YS Jagan | తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో పొలిటికల్ అడ్వైజరీ కమిటీ(పీఏసీ) సభ్యులతో మంగళవారం నాడు సమావేశమైన వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్ జగన్.. ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. త్వ�
RK Roja | టీడీపీ, జనసేన నాయకులపై మాజీ మంత్రి, వైసీపీ నేత ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో గాల్లో గెలిచిన గాలిగాళ్లు ఎక్కువైపోయారని విమర్శించారు. ఇప్పటికే టీడీపీ, జనసేన నేతలు హైదరాబాద్కు పారిపోతు�
YS Jagan | విదేశాల్లో మెడికల్ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు ఏపీ మాజీ సీఎం, వైసీపీ మాజీ అధినేత వైఎస్ జగన్ మద్దతుగా నిలిచారు. వారి పట్ల పోలీసుల తీరుపై చంద్రబాబు సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీది దౌర్భాగ్
ఏపీ మాజీ సీఎం వైస్ జగన్పై మరో కేసు నమోదైంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా.. ఫిబ్రవరి 19న గుంటూరు మిర్చి యార్డులో రాజకీయ ప్రసంగాలు చేయడంపై పోలీసులు ఆయనపై కేసు ఫైల్ చేశారు.
YS Jagan | అనంతపురం జిల్లాలో ఇంటర్ విద్యార్థిని దారుణ హత్యను ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో మహిళలకు, బాలికలకు రక్షణ, భద్రత లేకుండా పోయిందని విమర్శించారు. శాంతి భద్రతల �
YS Jagan | ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలిలో నడిరోడ్డుపై ముగ్గురు యువకులను పోలీసులు చితకబాదిన ఘటనపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మండిపడ్డారు. గంజాయి మత్తులో దాడికి ప్రయత్నించారని వారిపై తప్పుడు కేసులు