YS Sharmila | కూటమి ప్రభుత్వం ఇచ్చిన 'సూపర్ సిక్స్' హామీలకు ఇక శుభం కార్డు పడ్డట్లే అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం ఇచ్చిన ప్రజెంటేషన్ ఇందుకు నిదర్శనమని అన్నారు.
Nara Lokesh | డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని టీడీపీ కార్యకర్తల నుంచి వస్తున్న డిమాండ్పై ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. తనకు పదవులు ముఖ్యం కాదని.. కార్యకర్తగానే పనిచేస్తానని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు తన�
AP News | వైసీపీలో ఉండలేక చాలామంది నేతలు ఇబ్బంది పడుతున్నారని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు. అలా ఉండలేకనే విజయసాయి రెడ్డి పార్టీలో నుంచి బయటకు వచ్చేశారని విమర్శించారు.
: బీజేపీ, కూటమి ఇచ్చే పదవుల కోసమో, కేసుల మాఫీ కోసమో రాజీనామా చేయలేదని, ప్రస్తుత రాజకీయాల్లో ఇమడలేక, పదవికి న్యాయం చేయలేకే వైదొగులుతున్నానని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు.
Vijayasai Reddy | వైసీపీ సీనియర్ నాయకుడు విజయసాయి రెడ్డి రాజీనామాపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. విజయసాయి రెడ్డి రాజీనామా చిన్న విషయం కాదని ఆమె అన్నారు. తనను కాపాడుకోవడం కోసమే ఆయన్ను జగ�
Vijayasai Reddy | రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు విజయసాయిరెడ్డి ప్రకటించడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. వైసీపీలో నంబర్ 2గా ఉన్న విజయసాయి రెడ్డి వెళ్లడం వల్ల జగన్కు, పార్టీ తీవ్ర నష్టం జరిగినట్లేనని అంతా �
Vijayasai Reddy | వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్తో అన్నీ మాట్లాడాకే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశానని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. త్వరలో పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయనున్నట్లు ప్రకటించ�
Vijayasai Reddy | రాజకీయాలకు గుడ్బై చెబుతున్నట్లు వైసీపీ సీనియర్ నాయకుడు విజయసాయి రెడ్డి చేసిన ప్రకటనపై సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ స్పందించారు. అధికారం ఉన్నప్పుడు అనుభవించి, కష్టాల్లో ఉన్నప్పుడు వదిలేయడం,
Vijayasai Reddy | వైసీపీ సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాజకీయాలకు గుడ్బై చెప్పేశారు. పొలిటిక్స్ నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నట్లుగా ట్విట్టర్ (ఎక్స్) ద్వారా ప్రకటించారు
AP News | గత ఐదేళ్లలో ఏపీ బ్రాండ్ ఇమేజ్ మొత్తం నాశనమైందని.. `ఏపీ ఈజ్ బ్యాక్ టు బిజినెస్` అని మంత్రి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలను వైసీపీ తప్పుబట్టింది. గత ఐదేళ్లలో ఏపీ బ్రాండ్ ఇమేజ్ మొత్తం నాశనమైందని.. `ఏపీ ఈజ్ బ్య�
Kakani Govardhan Reddy | ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన మాటల గారడీతో మభ్య పెట్టాలని చూస్తున్నారని మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్దన్ రెడ్డి విమర్శించారు. విజన్ 2047 పేరుతో చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు
YS Jagan | వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లండన్లో పర్యటిస్తున్నారు. విజయవాడ నుంచి బయలు దేరిన జగన్, సతీమణి భారతీతో కలిసి లండన్కు చేరుకున్నారు. కుమార్తె వర్షారెడ్డి కింగ్స్ కాలేజ్ ను
YS Jagan | భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ రెండు ఉపగ్రహాలను రోదసిలో డాకింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడం పట్ల వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇస్రోకు అభినందనలు తెలిపారు.