Ex-minister Dokka | ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ విద్యుత్ ఒప్పందాల్లో అవినీతికి పాల్పడలేకపోతే ఒకసారి అమెరికాకు వెళ్లిరావాలని మాజీ మంత్రి , టీడీపీ నాయకుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ సవాల్ విసిరారు.
YS Jagan | వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. గత ఎన్నికల్లో ఘోర పరాజయం కావడంతో పార్టీ బలపేతంపై ఫోకస్ చేసిన ఆయన.. క్షేత్రస్థాయిలో అన్ని జిల్లాలను
YS Jagan | అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన ఏపీ విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో లంచం వ్యవహారంపై వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.
YS Jagan | బడుగు, బలహీన వర్గాలకు,ముఖ్యంగా మహిళలకు విద్యాబుద్దులు నేర్పించిన గొప్ప సంస్కర్త మహాత్మా జ్యోతిరావు ఫూలే అని వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు.
ACB Complaint | వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏసీబీ కి ఫిర్యాదు అందింది. అదానీ సంస్థ లంచం ఇచ్చిన వ్యవహారంపై సెంటర్ ఫర్ లిబర్టీ సంస్థ వ్యవస్థాపకుడు చక్రవర్తి ఈ మేరకు మంగళవారం ఏసీబీకి ఫ
AP News | అదానీ నుంచి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రూ.1750 కోట్లు లంచం తీసుకున్నారని టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి మండిపడ్డారు. అదానీ విషయంలో జగన్పై బురదజల్లే ప్రయత్నం చేస్త�
YS Sharmila | ప్రముఖ వ్యాపారవేత్త అదానీతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసుకున్న విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేయాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. అక్రమ
Balineni Srinivas Reddy | సోలార్ విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందానికి సంబంధించి ఏపీ సీఎం జగన్ రూ.1750 కోట్లు లంచం తీసుకున్నారనే కథనాల నేపథ్యంలో నాటి విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. సెకీతో ఆ వ�
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ అవినీతి అంతర్జాతీయ స్థాయి దాటిందంటూ టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. చంద్రబాబు ఏది చేసినా ఒప్పు.. జగన్ ఏం చేసినా తప్పు అన్నట్లుగా పచ�
Perni Nani | ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ అవినీతి అంతర్జాతీయ స్థాయికి చేరిందని టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలపై మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. ప్రముఖ వ్యాపారవేత్త అదానీ నుంచి ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ రూ.1750క
Chandrababu | గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో అవినీతి, విధ్వంసం జరిగిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా విజన్ డాక్యుమెంట్ 2047పై శుక్రవారం చర్చ జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్ల�
ఓ నేరస్థుడు రాష్ట్రాన్ని గడిచిన ఐదేళ్లు పాలించారని ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. అధికారంలో ఉండి రాష్ట్రంలో ఏ తప్పు చేయని నాయకులను అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపించారని మండిపడ్డారు. రాజ్
పీఏసీ ఎన్నికను బాయ్కాట్ చేశామంటున్నారని.. బలం లేకుండా నామినేషన్ వేసి బాయ్కాట్ చేయడమేంటని టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. గడిచిన ఐదేళ్లు మాకు అసెంబ్లీలో మైక్ ఇచ్చారా అని ప్రశ్నించా�
YS Sharmila | ప్రభాస్తో రిలేషన్పై గతంలో వచ్చిన పుకార్లపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. ప్రభాస్ ఎవరో ఇప్పటికీ తనకు తెలియదని ఆమె స్పష్టం చేశారు. మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రె�