వైసీపీ ఎమ్మెల్యే, మాజీ సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీకి రాకపోయినా చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం సమావేశాలను బు�
YS Sharmila | అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లుగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరు ఉందని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. అసెంబ్లీ మీద అలగడానికో.. మైకు ఇస్తేనే పోతానని మారం చేయడానికో కాద�
YS Jagan | కేవలం సీప్లేన్ వల్లే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న ప్రచారంలో ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలను మోసగిస్తున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆరోపించారు.
CPI Secretary | ఏపీలో ప్రజా సమస్యలను ప్రశ్నించేందుకు అసెంబ్లీ కి వెళ్లి ప్రభుత్వాన్ని నిలదీయాలని సీపీఐ కార్యదర్శి రామకృష్ణ వైసీపీ అధినేత వైఎస్ జగన్కు సూచించారు.
YS Sharmila | ఏపీలోని కూటమి ప్రభుత్వ నాయకుడు చంద్రబాబు, వైసీపీ నాయకుడు వైఎస్ జగన్ ఇద్దరూ కేంద్రంలోని బీజేపీకి ఊడిగం చేస్తున్నారని ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు.
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్పై టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్సీ ఎన్నికలను వైసీపీ బహిష్కరిస్తున్నామని ప్రకటించడంపై మండిపడ్డారు. ఎన్నికల్లో పా�
AP Home Minister | ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయని, ప్రజాస్వామ్యం లేదని మొసలి కన్నీరు కార్చడం మానుకోవాలని హోంమంత్రి అనిత వైసీపీ అధినేత వైఎస్ జగన్కు సూచించారు.
YS Vijayamma | వైఎస్ జగన్, షర్మిల మధ్య ఆస్తి తగాదాలు ఏపీలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఇదే అదునుగా జగన్పై టీడీపీ రకరకాల వదంతులను ప్రచారం చేస్తుంది. సొంత తల్లినే చంపించేందుకు జగన్ చూశారని కూడా ఆరోపించింది. దాన్ని
AP News | కారు ప్రమాదంపై వివరణ ఇస్తూ వైఎస్ విజయమ్మ రాసినట్లుగా ఒక లేఖను ఇటీవల వైసీపీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. రాజకీయ లబ్ధి కోసం తన కుమారుడు జగన్పై దుష్ప్రచారం చేస్తున్నారని ఆ లేఖలో ఉంది.
Ambati Rambabu | మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు తిరుమల పర్యటన చర్చనీయాంశమైంది. తిరుమల శ్రీవారిని సోమవారం ఉదయం అంబటి రాంబాబు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన జగన్ బొమ్మతో ఉన్న స్టిక్కర్ అతికించిన చొక్కాన�
Kakani Govardhan Reddy | ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే తొక్కిపెట్టి నార తీస్తా అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా, మద్యం మాఫియా�