Sajjala Ramakrishna Reddy | వైసీపీ ఎమ్మెల్యేలకు ఏపీ సీఎం చంద్రబాబు విసిరిన సవాలుపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు. నీ సవాలు ఏడ్చినట్లుగానే ఉందని ఎద్దేవా చేశారు. నీకు దమ్ము, ధైర్యం ఉంటే జగన్కు ప్రతిపక్ష
Nara Lokesh | పులివెందులలో జగన్ను కలిసేందుకు ప్రజలతో పాటు సొంత పార్టీ నేతలకు కూడా వీఐపీ పాస్లు ఇచ్చారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్(ఎక్స్)లో పోస్ట�
YS Sharmila | అన్నమయ్య ప్రాజెక్టును అనాథ ప్రాజెక్టు కింద మార్చారని కూటమి ప్రభుత్వంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. ప్రాజెక్ట్ కొట్టుకు పోయి ఐదేండ్లు దాటినా పునర్నిర్మాణానికి దిక్కుల�
Chandrababu | వైసీపీ ఎమ్మెల్యేలకు ఏపీ సీఎం చంద్రబాబు సవాలు విసిరారు. మొన్నటివరకు సిద్ధం.. సిద్ధం అని ఎగిరిపడ్డారు కదా.. ఇప్పుడు అసెంబ్లీకి వచ్చేందుకు సిద్ధమా అని ప్రశ్నించారు. అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని నిలదీ
Gudivada Amarnath | జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలో ఇల్లు కట్టుకుంటే ప్యాలెస్.. అదే చంద్రబాబు జూబ్లీహిల్స్లో ఇల్లు కడితే స్కీమ్ ఇల్లు.. పూరిల్లా అని ప్రశ్నించారు. రుషికొండ భవనాలను రిసార్ట్ అని పేర్కొనడాన్ని ప్ర�
High Court | తెలంగాణ హైకోర్టులో వాన్పిక్ కంపెనీకి ఎదురుదెబ్బ తగిలింది. జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ చార్జ్షీట్ నుంచి తమ సంస్థ పేరును తొలగించాలని వేసిన పిటిషన్ను కొట్టివేసింది.
YS Jagan | ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు రోజురోజుకీ క్షీణిస్తున్నాయని ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆదాయం తగ్గిపోయి.. అప్పులు గణనీయంగా పెరిగిపోతున్నాయని �
Vangalapudi Anitha | ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పినా వైసీపీ నేతల్లో మార్పు రాలేదని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. అమరావతి ముంపునకు గురైందంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు
YS Jagan | ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్కు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేశారు. ఉప రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో ఎన్డీయే ప్రభుత్వం ప్రకటించిన అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్కు మద్దతివ్�
YS Jagan | వైసీపీ అధినేత వైఎస్ జగన్పై ఏపీ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తీవ్రంగా మండిపడ్డారు. తల్లి, చెల్లిపై కోర్టుకు వెళ్లిన వ్యక్తి కూడా మహిళల గురించి మాట్లాడతారా అని నిలదీశారు. స్త్రీ శక్తి, తల్లికి వందనం పథక
RK Roja | మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పేరుతో కూటమి ప్రభుత్వం మోసం చేస్తున్నదని ఆర్కే రోజా ఆరోపించారు. అది స్త్రీ శక్తి పథకం కాదని.. స్త్రీ దగ పథకం అని మండిపడ్డారు. రాష్ట్రంలో 16 రకాల బస్సులు ఉంటే.. ఇప్పుడు ఐదు రకాల బ�