YCP Digital Book | నారా లోకేశ్ రెడ్ బుక్ తరహాలోనే వైఎస్ జగన్ డిజిటల్ బుక్ను లాంఛ్ చేశారు. కూటమి పాలనలో ఇబ్బంది పడుతున్న వైసీపీ కార్యకర్తలు ఇందులో ఫిర్యాదు చేసేందుకు వైఎస్ జగన్ ఈ డిజిటల్ బుక్ను తీసుకొచ్చా�
Amaravati Farmers | జగన్కు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలే కానీ.. న్యాయస్థానం ఇచ్చేది కాదని ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. అవినీతి కేసులో జైలుకు వెళ్లి బయటకొచ్చి నేటికి 12 ఏళ్లు అవుతుందని వైఎస్ జగన్ వ�
Nara Lokesh | శాసనసభకు రావాల్సిన బాధ్యత జగన్కు లేదా అని ఏపీ మంత్రి నారా లోకేశ్ ప్రశ్నించారు. పులివెందుల సమస్యలైనా సభ దృష్టికి తీసుకురావాలి కదా అని ప్రశ్నించారు. కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టాలని చూసే పార్�
Vangalapudi Anitha | ప్రతిపక్ష హోదా స్పీకర్ ఇచ్చేది కాదని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ప్రతిపక్ష హోదాను ప్రజలు ఇవ్వాలని స్పష్టం చేశారు. ప్రతిపక్ష హోదా ఇచ్చే సీట్లు రాలేదు కాబట్టి పులివెందుల ఎమ్మెల్యేగా జగన్ �
Nimmala Ramanaidu | ఏపీని కరవు రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. నీటి పారుదలశాఖను ప్రక్షాళన చేసుకుంటూ ముందుకెళ్తున్నానని చెప్పారు.
YS Jagan | వైసీపీ హయాంలో అక్క చెల్లెమ్మలకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిన ఇళ్లస్థలాలను ( Registered houses ) రద్దు చేసే అధికారం మీకు ఎవరు ఇచ్చారని ఏపీ సీఎం చంద్రబాబుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan ) ప్రశ్నించారు.
YS Jagan | ఉల్లి ధరల భారీ పతనం నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబుపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. పంటలకు ధరల పతనంలో మీరు సాధించిన రికార్డులు ఇంకెవ్వరికీ సాధ్యం కావని ఎద్దేవా చేశారు.
Kakani Govardhan Reddy | జగన్ ప్రభుత్వం మీద విమర్శలు చేయడం ద్వారా పదవులు వస్తాయని పలువురు నేతలు పోటీ పడి మరీ నోరు పారేసుకుంటున్నారని మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి విమర్శించారు. జగన్ కాలిగోటికి సరిపోని వారు కూడ�
Gummadi Sanhyarani | వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి గుమ్మడి సంధ్యారాణి నిప్పులు చెరిగారు. ప్రజల తరఫున నిలబడి మాట్లాడని జగన్కు ప్రతిపక్ష హోదా ఎందుకు అని ఆమె ప్రశ్నించారు.
Payyavula Keshav | రాయలసీమలో వైసీపీ పూర్తిగా పట్టుకోల్పోయిందని ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. రాయలసీమలో వైసీపీకి ఉనికి కూడా లేదని విమర్శించారు. అరాచకం, విధ్వంసానికి జగన్.. అభివృద్ధి, సంక్షేమానికి చంద్రబాబు కే
Rayalaseema | వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ రాయలసీమ ద్రోహిగా మిగిలిపోయారని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు విమర్శించారు. రాయలసీమలో జగన్కు ఒక్క ఓటు కూడా రాదని వ్యాఖ్యానించారు. రైతుల ముసుగుతో అ