అమరావతి : ఏపీలో వైసీపీ ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామని బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు హెచ్చరించారు. రాష్ట్రంలో బీజేపీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి భయాందోళనలకు గురిచేస్తుందని ఆయన ఆరోపించ
అమరావతి : అరాచాకాలు, బెదిరింపులతో ఆంధ్రప్రదేశ్లోని పలు కీలక రంగాలు నిర్వీర్యమవు తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. గత నెలరోజులుగా సినిమా పరిశ్రమను లొంగ దీసుకునేందుకు థియేటర
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వ పాలన వైఫల్యాలు, కక్ష సాధింపు ధోరణిలు ఎండగట్టేందుకు ఈనెల 28న బీజేపీ ఆధ్యర్యంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నామని ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు , బీజేపీ రాష్
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో పాలకుల నిర్లక్ష్యం వల్ల అభివృద్ధి ఆగిపోయిందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. కేంద్ర నిధులను సొంత పథకాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు. వైసీపీ అంటే ఏమి చేతగాని ప్రభు�
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలంటే స్వార్థం లేకుండా పాలన సాగించే వ్యక్తి కావాలని, అలాంటి సుగుణాలు లేని వ్యక్తి పాలన కొనసాగిస్తుండడం వల్ల ఏపీలో పరిశ్రమలు నెలకొల్పేందుకు �
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో గత రెండున్నర సంవత్సరాలుగా అరాచక, దౌర్జన్య వైసీపీ పాలన కొనసాగుతుందని టీడీపీ ఏపీ శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు, గ్రామాల్లో వారి కార్యకర�