AP Assembly | ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించిన బిల్లును ఉపసంహరించుకున్న వైసీపీ ప్రభుత్వం.. తాజాగా శాసనమండలి రద్దు తీర్మానాన్ని కూడా వెనక్కి తీసుకుంది.
రెండేళ్ల పాలనపై పుస్తకం విడుదల | ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక పుస్తకాన్ని విడుదల చేశారు.
అమరావతి : కరోనా బాధితులకు తాను పంపిణీ చేస్తున్న ఆయుర్వేద ఔషధానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకా అనుమతులు ఇవ్వలేదని ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య తెలిపారు. నేటి నుంచి మందు పంపిణీ జరుగుతున్నట్లు సామాజిక మాధ్�
మున్సిపాలిటీలకు భారీగా నిధులు | ఆంధ్రప్రదేశ్లోని మున్సిపాలిటీలకు బుధవారం ఆ రాష్ట్ర ప్రభుత్వం అదనపు నిధులు విడుదల చేసింది. మున్సిపాలిటీల అభివృద్ధి, పెండింగ్ పనుల నిర్వహణకు ప్రభుత్వం 15వ ఆర�
మూడు రాజధానులు ఏర్పాటు చేస్తాం | ఆంధ్రప్రదేశ్కు మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరతామని.. వైసీపీ ప్రభుత్వ ఆ పనిలోనే ఉందని ఆ రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టంచేశారు.
అమరావతి : ప్రభుత్వ యంత్రాంగాన్ని వైసీపీ రాజకీయంగా వాడుకుంటోందని టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆక్షేపించారు. మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ కార్యక్రమాలకు రావాలని మెప్మా అధికారి లలితకుమారి