వనపర్తి మండలం చిమనగుంటపల్లి గ్రా మానికి చెందిన పానుగంటి శాంతయ్య(53) హైదారాబాద్లో కూలీ పని చేస్తూ భార్యా, పిల్లలతో కలసి జీవనం కొనసాగిస్తున్నాడు. తన ముగ్గురు కుమారులను ఉన్నతంగా తీర్చిదిద్దిన ఆయన కొంత కాలం
మెదడులో రక్తస్రావం సంభవించిన ప్రారంభంలో కొన్ని గంటలు చాలా కీలకమైనవని, సమయానికి సరైన చికిత్స అందిస్తే ప్రాణాలు కాపాడవచ్చని యశోద దవాఖాన (న్యూరో ఫిజీషియన్) వైద్యుడు డాక్టర్ మోహన్కృష్ణ పేర్కొన్నారు.
ఒక దీపంతో అనేక దీపాలను వెలిగించినట్టు.. ఒక వ్యక్తి అవయవ దానంతో కనీసం 40 మంది జీవితాల్లో వెలుగులు నింపవచ్చని జీవన్దాన్ కో ఆర్డినేటర్ డాక్టర్ స్వర్ణలత చెప్పారు.
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారని, ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని యశోద ఆస్పత్రి వైద్యులు డాక్టర్ ఎంవీ రావు స్పష్టం చేశారు. సీఎంకు ఏటా ఫిబ్రవరిలో సాధారణ చెకప్
హైదరాబాద్ : నగరంలోని ఖైరతాబాద్ – రాజ్భవన్ రహదారిపై పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సోమాజిగూడ, బేగంపేట వెళ్లే దారిలో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. సోమాజిగూడలోని యశోద ఆస్పత్రి�
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి వైద్య పరీక్షల నిమిత్తం కేసీఆర్ వెళ్లారు. కేసీఆర్కు సిటీ స్క�
Mulugu Encounter | తెలంగాణ - ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందగా, ఒక గ్రే హౌండ్ జవాన్ తీవ్రంగా
ఉస్మానియా యూనివర్సిటీ : సరిగా చదవడం లేదని ఇంట్లో తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురైన బాలిక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపి�
మేడిపల్లి-రాంపూర్లో ప్రగతికి బాటలు రూ.1.50 కోట్లతో యశోద సేవా కేంద్రం ఫంక్షన్హాల్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నేటి నుంచి సేవలు ప్రారంభం వరంగల్, డిసెంబర్ 21 (నమస్తేతెలంగాణ ప్రతినిధి): మాతృభూమి రుణాన్న�
చేవెళ్ల రూరల్ : ఇంటిపైన టెంట్ విప్పుతుండగా బిల్డింగ్పై నుంచి ప్రమాదవశాత్తు కిందపడి వ్యక్తి మృతి చెందిన సంఘటన చేవెళ్ల మండల పరిధిలోని కమ్మెట గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
hussain sagar | ఎన్టీఆర్ పార్కు వద్ద కారు బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఎన్టీఆర్ పార్క్ ఎదుట హుస్సేన్సాగర్లోకి దూసుకెళ్లింది.