త్వరలో మీ ముందుకు వస్తా.. మీరు ఎక్కడా, ఎవ్వరూ టెన్షన్ పడొద్దు.. భగవంతుడి దయతో ప్రాణాపాయం తప్పిందని బీఆర్ఎస్ దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి తెలిపారు.
కత్తిదాడికి గురై యశోద దవాఖానలో చికిత్స పొందుతున్న ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దంపతులు బుధవారం పరామర్శిం�
వైద్యవృత్తి నుంచి రాజకీయాల్లోకి అరంగేట్రం చేసిన బీఆర్ఎస్ కోరుట్ల అభ్యర్థి డా. కల్వకుంట్ల సంజయ్ ఓ వైపు విస్తృత ప్రచారం చేస్తూనే, మరోవైపు రోగులకు వైద్య సాయం చేస్తున్నారు.
ఎంపీ కొత్త ప్రభాకర్ (Kotha Prabhakar Reddy) రెడ్డిపై జరిగిన హత్యాయత్నం గురించి విపక్షనేతలు దిగజారి మాట్లాడుతున్నారని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) విమర్శించారు.
: సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో సోమవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మెదక్ ఎంపీ, బీఆర్ఎస్ దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనపై ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్
మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని మంత్రి హరీశ్రావు తీవ్రంగా ఖండించారు. దాడి విషయాన్ని తెలుసుకున్న ఆయన తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
CM KCR | కత్తిపోట్లకు గురైన మెదక్ పార్లమెంట్ సభ్యుడు, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డిని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సోమవారం రాత్రి పరామర్శించారు. యశోదా ఆసుపత్రికి వెళ్లిన స
తెలంగాణ ఆర్థోపెడిక్ స్టేట్ అసోసియేషన్(టీఓఎస్ఏ) పర్యవేక్షణలో యశోద హాస్పిటల్, హైటెక్సిటీ డివిజన్లో నిర్వహించిన మూడు రోజుల షోల్డర్ అండ్ ఎల్బో 7వ జాతీయ సదస్సు విజయవంతంగా ముగిసింది.
ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్సలో సికింద్రాబాద్ యశోద దవాఖాన వైద్యులు ప్రపంచ రికార్డు నెలకొల్పారు. పురుగుమందు తాగిన ఓ యువకుడికి ఏకకాలంలో రెండు ఊపిరితిత్తులను విజయవంతంగా మార్పిడి చేసి సరికొత్త చర
ఆస్ట్రేలియా వెళ్తున్నానని తండ్రికి మెసేజ్ పెట్టి అదృశ్యమైన యువతి కేసును ఫిలింనగర్ పోలీసులు విజయవంతంగా ఛేదించారు. షేక్పేట సమీపంలోని సబ్జా కాలనీకి చెందిన మాహియా తరన్నుమ్(24) డీ-ఫార్మసీ పూర్తిచేసి సోమ�
గర్భాశయ క్యాన్సర్తో దేశంలోప్రతి రెండు నిమిషాలకు ఓ మహిళ మృతి చెందడంపై వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం క్యాన్సర్తో బాధపడుతున్న రోగుల్లో దాదాపు 30% మహిళలు గర్భాశయ క్యాన్సర్తో బాధపడుతున్�
ఆధునిక చికిత్స విధానం తో బ్లడ్ క్యాన్సర్ను పూర్తిగా నయం చేయవచ్చని యశోద వైద్యులు నిరూపించారు. సో మాజిగూడ యశోద హాస్పిటల్లో బ్లడ్ క్యాన్సర్ను జయించిన విజేతలతో సోమవారం ‘బ్ల డ్ క్యాన్సర్ సర్వైవల్స్
వనపర్తి మండలం చిమనగుంటపల్లి గ్రా మానికి చెందిన పానుగంటి శాంతయ్య(53) హైదారాబాద్లో కూలీ పని చేస్తూ భార్యా, పిల్లలతో కలసి జీవనం కొనసాగిస్తున్నాడు. తన ముగ్గురు కుమారులను ఉన్నతంగా తీర్చిదిద్దిన ఆయన కొంత కాలం