: సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో సోమవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మెదక్ ఎంపీ, బీఆర్ఎస్ దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనపై ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్
మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని మంత్రి హరీశ్రావు తీవ్రంగా ఖండించారు. దాడి విషయాన్ని తెలుసుకున్న ఆయన తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
CM KCR | కత్తిపోట్లకు గురైన మెదక్ పార్లమెంట్ సభ్యుడు, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డిని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సోమవారం రాత్రి పరామర్శించారు. యశోదా ఆసుపత్రికి వెళ్లిన స
తెలంగాణ ఆర్థోపెడిక్ స్టేట్ అసోసియేషన్(టీఓఎస్ఏ) పర్యవేక్షణలో యశోద హాస్పిటల్, హైటెక్సిటీ డివిజన్లో నిర్వహించిన మూడు రోజుల షోల్డర్ అండ్ ఎల్బో 7వ జాతీయ సదస్సు విజయవంతంగా ముగిసింది.
ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్సలో సికింద్రాబాద్ యశోద దవాఖాన వైద్యులు ప్రపంచ రికార్డు నెలకొల్పారు. పురుగుమందు తాగిన ఓ యువకుడికి ఏకకాలంలో రెండు ఊపిరితిత్తులను విజయవంతంగా మార్పిడి చేసి సరికొత్త చర
ఆస్ట్రేలియా వెళ్తున్నానని తండ్రికి మెసేజ్ పెట్టి అదృశ్యమైన యువతి కేసును ఫిలింనగర్ పోలీసులు విజయవంతంగా ఛేదించారు. షేక్పేట సమీపంలోని సబ్జా కాలనీకి చెందిన మాహియా తరన్నుమ్(24) డీ-ఫార్మసీ పూర్తిచేసి సోమ�
గర్భాశయ క్యాన్సర్తో దేశంలోప్రతి రెండు నిమిషాలకు ఓ మహిళ మృతి చెందడంపై వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం క్యాన్సర్తో బాధపడుతున్న రోగుల్లో దాదాపు 30% మహిళలు గర్భాశయ క్యాన్సర్తో బాధపడుతున్�
ఆధునిక చికిత్స విధానం తో బ్లడ్ క్యాన్సర్ను పూర్తిగా నయం చేయవచ్చని యశోద వైద్యులు నిరూపించారు. సో మాజిగూడ యశోద హాస్పిటల్లో బ్లడ్ క్యాన్సర్ను జయించిన విజేతలతో సోమవారం ‘బ్ల డ్ క్యాన్సర్ సర్వైవల్స్
వనపర్తి మండలం చిమనగుంటపల్లి గ్రా మానికి చెందిన పానుగంటి శాంతయ్య(53) హైదారాబాద్లో కూలీ పని చేస్తూ భార్యా, పిల్లలతో కలసి జీవనం కొనసాగిస్తున్నాడు. తన ముగ్గురు కుమారులను ఉన్నతంగా తీర్చిదిద్దిన ఆయన కొంత కాలం
మెదడులో రక్తస్రావం సంభవించిన ప్రారంభంలో కొన్ని గంటలు చాలా కీలకమైనవని, సమయానికి సరైన చికిత్స అందిస్తే ప్రాణాలు కాపాడవచ్చని యశోద దవాఖాన (న్యూరో ఫిజీషియన్) వైద్యుడు డాక్టర్ మోహన్కృష్ణ పేర్కొన్నారు.
ఒక దీపంతో అనేక దీపాలను వెలిగించినట్టు.. ఒక వ్యక్తి అవయవ దానంతో కనీసం 40 మంది జీవితాల్లో వెలుగులు నింపవచ్చని జీవన్దాన్ కో ఆర్డినేటర్ డాక్టర్ స్వర్ణలత చెప్పారు.
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారని, ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని యశోద ఆస్పత్రి వైద్యులు డాక్టర్ ఎంవీ రావు స్పష్టం చేశారు. సీఎంకు ఏటా ఫిబ్రవరిలో సాధారణ చెకప్