Minister Komati Reddy | అనారోగ్యం కారణంగా యశోద దవాఖాన(Yshoda hospital)లో చికిత్స పొందుతున్న రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komati Reddy Venkat Reddy)ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) బుధవారం పరామర�
సోమాజిగూడలోని యశోద దవాఖానలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను చూసేందుకు మంగళవారం వివిధ జిల్లాలకు చెందిన అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు వేలాదిగా తరలివచ్చారు. తమ అభిమాన నేతను తమకు చూపించా�
KCR | త్వరగా కోలుకొని ప్రజల ముందుకు వస్తానని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. అప్పటిదాకా సంయమనం పాటించి తనను చూసేందుకు ఎవరూ దవాఖానకు రావొద్దని విజ్ఞప్తి చేశారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆయనను ప్రత్యక్షంగా చూసి వెళ్లాలని రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు, అభిమానులు, పార్టీ శ్రేణు లు సోమాజిగూడ యశోద దవాఖానకు పోటెత్తారు. అభిమాన నేత కేసీఆర
హైదరాబాద్లోని యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఉమ్మడి జిల్లా నేతలు మంగళ వారం పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని త్వరగా కోలుకొని ప్రజా సేవలోకి రావాలని ఆకాం�
Chiranjeevi | సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు పరామర్శిస్తున్నారు. సోమవారం సాయంత్రం కేసీఆర్ను సినీ నటుడు చిరంజీవి పరామ�
KCR | యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను సినీ నటుడు ప్రకాశ్ రాజ్ పరామర్శించారు. ఈ సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిసి.. కేసీఆర్ ఆరోగ్యపరిస్థితి గురించి ఆ
బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరగా కోలుకొని అసెంబ్లీకి రావాలని సీఎం రేవంత్రెడ్డి ఆకాంక్షించారు. తుంటి ఎముక మార్పిడి శస్త్ర చికిత్స జరిగి సోమాజిగూడ యశోద దవాఖానలో చికిత్స పొందుత
Revanth Reddy | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరగా కోలుకుని అసెంబ్లీకి రావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆకాంక్షించారు. బాత్రూమ్లో జారిపడటంతో తుంటి ఎముక విరిగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్న�