తాను మరణిస్తూ.. పలువురికి ప్రాణం పోశారు నిజామాబాద్ జిల్లా వినాయక్నగర్కు చెందిన ఎడ్ల గోపాల్ (55). టీఎస్ ఎన్సీడీసీఎల్లో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఆయన..మూడు రోజుల కిందట ఇంట్లో ఒక్కసారిగా కుప్
ఓ వ్యక్తిని హత్య చేసిన నిందితుడిని మార్కెట్ పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. సోమవారం నార్త్ జోన్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అదనపు డీసీపీ మధుసూదన్ రావు, మహంకాళి ఏసీ
అనారోగ్యంతో వారం రోజులుగా హైదరాబాద్లోని సోమాజిగూడ యశోదా దవాఖానలో చికిత్స పొందుతున్న చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, ఉమ్మడి రంగారెడ్డి�
Mancherial | బ్రెయిన్ డెడ్కు గురైన ఓ వ్యక్తి అవయవాలను అతని కుటుంబ సభ్యులు దానం చేశారు. మొత్తం 8 ఆర్గాన్స్ను జీవన్దాన్ ట్రస్ట్ నిర్వాహకులకు అందజేశారు.
వైద్య రంగంలో రోజురోజుకు అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ, ఆధునిక చికిత్సా పద్ధతులు, నూతన ఆవిష్కరణలకు సంబంధించిన సమాచారాన్ని పంచుకునేందుకు అంతర్జాతీయ వైద్య సదస్సులు వేదికగా నిలుస్తాయని రాష్ట్ర గవర్నర్
పార్టీ కోసం ప్రాణం ఇచ్చే కార్యకర్తలు బీఆర్ఎస్లో ఉండాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. పట్టణంలోని క్యూఆర్ ఫంక్షన్ హాల్లో పట్టణ, మండల బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలతో శుక్రవారం నిర్వ హ
బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ యశోద దవాఖాన నుంచి డిశ్చార్జి అయ్యారు. ఈ నెల 7న ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో ప్రమాదవశాత్తు జారిపడటంతో కేసీఆర్ ఎడమ తుంటి భాగంలో ఫ్రాక్చర్ అయిన విషయం తె�
KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ యశోద ఆస్పత్రి నుంచి శుక్రవారం ఉదయం డిశ్చార్జ్ అయ్యారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కేసీఆర్.. నేరుగా బంజారాహిల్స్ నంది నగర్లోని తన సొంతింటికి వెళ్లారు. హిప్ రిప్ల
యశోద దవాఖానలో ఏడు రోజులుగా చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ అధినేత, పార్టీ శాసనసభా పక్షనేత కేసీఆర్ శుక్రవారం డిశ్చార్జి కానున్నారు. ఈ విషయాన్ని వైద్యులు ప్రకటించారు. దవాఖాన నుంచి నేరుగా ఆయన బంజారాహిల్స్�
KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) యశోద ఆసుపత్రి నుంచి శుక్రవారం డిశ్చార్జి కానున్నారు. గత వారం రోజులుగా కేసీఆర్ సోమాజిగూడలోని యశోద ఆసుపత్రి ( yashoda hospital) లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.
Minister Komati Reddy | అనారోగ్యం కారణంగా యశోద దవాఖాన(Yshoda hospital)లో చికిత్స పొందుతున్న రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komati Reddy Venkat Reddy)ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) బుధవారం పరామర�
సోమాజిగూడలోని యశోద దవాఖానలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను చూసేందుకు మంగళవారం వివిధ జిల్లాలకు చెందిన అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు వేలాదిగా తరలివచ్చారు. తమ అభిమాన నేతను తమకు చూపించా�
KCR | త్వరగా కోలుకొని ప్రజల ముందుకు వస్తానని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. అప్పటిదాకా సంయమనం పాటించి తనను చూసేందుకు ఎవరూ దవాఖానకు రావొద్దని విజ్ఞప్తి చేశారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆయనను ప్రత్యక్షంగా చూసి వెళ్లాలని రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు, అభిమానులు, పార్టీ శ్రేణు లు సోమాజిగూడ యశోద దవాఖానకు పోటెత్తారు. అభిమాన నేత కేసీఆర