Governor | రోజురోజుకు అందుబాటులోకి వస్తున్న అత్యాధునిక టెక్నాలజీ వినియోగం ద్వారా వైద్య రంగంలో మరింత మెరుగైన సేవలు అందించేందుకు అవకాశం ఏర్పడుతుందని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు.
హైదరాబాద్ హైటెక్ సిటీలోని యశోద దవాఖానలో రేడియేషన్ ఆంకాలజీ విభాగం కొత్త సీఎంఈ సిరీస్ను విజయవంతంగా నిర్వహించింది. ఈ సందర్భంగా యశోద హాస్పిటల్స్ గ్రూప్ డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి మాట్లాడుత�
Jagadish Reddy | జర్నలిస్టు చిలుకా ప్రవీణ్పై( journalist Chiluka Praveen) కాంగ్రెస్ గూండాలు దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరిచారు. కాగా, కాంగ్రెస్ గుండాల దాడిలో గాయపడ్డ జర్నలిస్టు చిలుక ప్రవీణ్ను మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్య�
KTR | బీఆర్ఎస్ సీనియర్ నేత జిట్టా బాలకృష్ణా రెడ్డిని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు పరామర్శించారు. గత కొద్దిరోజులగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిల
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీను (SI Sriramulu Srinu) మృతి చెందారు. ఆయన గత ఆదివారం మహబూబాబాద్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. అప్పటి నుంచి హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో
ప్రోస్టేట్ (వీర్యగ్రంథి)లో నొప్పితో బాధపడుతున్న రోగికి యశోద వైద్యులు అత్యాధునిక ‘రెజమ్' థెరపి చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఈ రకమైన వైద్య చికిత్సను తెలుగు రాష్ర్టాల్లోనే తొలిసారిగా నిర్వహించిన�
మూసీ నది అభివృద్ధి సంస్థ (ఎంఆర్డీసీఎల్) సూపరింటెండెంట్ ఇంజినీరు ఎస్.వెంకటరమణ గురువారం మృతి చెందారు. అస్వస్థతకు గురైన ఆయన దాదాపు 24 రోజులుగా సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
‘నమస్కారం.. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు’ అంటూ ఆరంభించి ఇరుగుపొరుగు వారితో ముచ్చటిస్తున్నట్టుగా ఆసక్తిని రేకెత్తిస్తూ వార్తలను ప్రజల దరిచేర్చిన తొలి తెలుగు న్యూస్ రీడర్ శాంతిస్వరూప్ (74) స్వరం మూగబ
సంగారెడ్డి పేలుళ్ల ఘటనలో తీవ్ర గాయాలకు గురైన ముగ్గురికి హైటెక్ సిటీలోని యశోద దవాఖానలో మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు దవాఖాన చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డా.ఎం.రవి కిరణ్ గురువారం విడుదల చేసిన హెల్త్ బు�
తాను మరణిస్తూ ఐదుగురికి కొత్త జీవితాన్ని అందించిందామే. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మదనతుర్తి వస్రాం తండాకు చెందిన గుగులోతు జయమ్మ (58) గృహిణి. ఆమెకు భర్త మాన్సింగ్, గణేశ్, నరేశ్ సంతానం.