మోత్కుపల్లి ఆరోగ్య పరిస్థితి విషమం | మాజీ మంత్రి బీజేపీ నాయకుడు మోత్కుపల్లి నరసింహులు ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. ఇటీవల కరోనా బారినపడిన ఆయన చికిత్స నిమిత్తం సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చేరారు.
హైదరాబాద్ : శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలో ఆదివారం తెల్లవారుజామున నిద్రిస్తున్న సమయంలో గుండె సంబంధిత సమస్య రావడంతో సోమాజిగూడలోని �