వ్యవసాయమంటే వృత్తికాదు..జీవితమని, సంస్కృతిని నేర్పే ఆయుధమని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. మట్టికి దూరం కావడమంటే తల్లిదండ్రులకు దూరమైనట్టేనన్నారు.
గతం కంటే యాసంగిలో 44% అధికంగా ధాన్యం కొన్న రాష్ట్ర ప్రభుత్వం సీఎమ్మార్కు ఎఫ్సీఐ గడువు 12 నెలలే తనిఖీల పేరిట 2 నెలలు మిల్లింగ్ బంద్ గడువు పెంచాలని కోరినా నాన్చుతున్న ఎఫ్సీఐ స్పందించకుంటే రాష్ట్రంపై 3 వే�
Yasangi Crops | దిగువ కాకతీయ కాలువకు యాసంగి నీటిని మంత్రి గంగుల కమలాకర్ విడుదల చేశారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎల్ఎండి రిజర్వాయర్ దిగువ కాకతీయ కాలువకు ఈ నీటిని విడుదల చేశారు.
సీఎం పిలుపుతో పంట తగ్గింపు గతేడాదితో పోల్చితే భారీ మార్పు అన్ని పంటలు కలిపి 8.93 లక్షల ఎకరాలు హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణ నుంచి యాసంగి బియ్యం కొననే కొనం అని కేంద్రం చేతులెత్తేసింది. రైతే�
పూడూరు : యాసంగి సీజన్లో రైతులు వరికి బదులు ఆరుతడి పంటలు పండించుకోవాలని జిల్లా కలెక్టర్ నిఖిల పేర్కొన్నారు. ఆదివారం పూడూరు మండల కేంద్రంలోని పీఏసీఎస్ ద్వారా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి ఆ�
పప్పులు, నూనెగింజల వైపు రైతుల చూపు పెరిగిన మక్క సాగు విస్తీర్ణం హైదరాబాద్, డిసెంబర్ 10(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రైతులు పంటల మార్పిడికి ప్రాధాన్యమిస్తున్నారు. ఇతర పంటలను సాగు చేయడానికి ఆసక్తి చూపిస్తు
తెలంగాణ ఉద్యమం మొదలైందే నీళ్ల కోసం. ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు 22 లక్షల బోర్ల మీద ఆధారపడి వ్యవసాయం సాగిస్తున్న పరిస్థితుల్లో వానలు రాక, కరెంటు లేక, సాగు నీరందక నిత్యం బాధామయ పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ప�
ఫామ్ ఆయిల్ పంటలు పండిస్తే రైతులకు అధిక ఆదాయం చేవెళ్ల పార్లమెంటు సభ్యులు రంజిత్రెడ్డి వికారాబాద్ : యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు పండించుకొనేలా గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించాలని చేవెళ�
రైతులకు అవగాహన కల్పించిన జిల్లా కలెక్టర్ నిఖిల పెద్దేముల్ : రైతులు యాసంగి సీజన్లో వరికి బదులుగా ఆరుతడి పంటలను మాత్రమే సాగు చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల సూచించారు. బుధవారం మండల పరిధిలోన�
యాసంగి రా రైస్ మొత్తం కొనిపిస్తానంటూ డాంబికాలు వరి రకాలు మారిస్తే బాయిల్డ్ సమస్య ఉండదని ఉచిత సలహా ఎఫ్సీఐ వద్ద అవసరానికి మించి రా రైస్ ఉన్నదంటున్న కేంద్రం తీరా పంట పండాక కొనకుంటే పరిస్థితేంటని రైతుల
కేంద్రం బియ్యం కొంటేనే రాష్ట్రం సేకరిస్తది క్యాబినెట్లో 4 గంటలు చర్చించి నిర్ణయించినం చిల్లర మాటలు నమ్మి రైతులు నష్టపోవద్దు వానకాలం పంట మొత్తం కొనకుంటే బీజేపీ ఆఫీస్లో, ఇండియా గేట్ దగ్గర పోస్తం కేంద్�
యాసంగిలో పెరుగుతున్న వరియేతర పంటల సాగు రెట్టింపైన శనగ, వేరుశనగ, జొన్న తదితర పంటలు పప్పులు, నూనె గింజల సాగుకు రైతుల మొగ్గు 6.56 లక్షల ఎకరాల్లో వరికి బదులు ఇతర పంటలు హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): యాసంగి�
రైతులకు మద్దతుగా టీఆర్ఎస్ శ్రేణుల ధర్నా.. దగాకోరు మాటలతో రైతులను మోసం చేస్తున్న కేంద్రం యాసంగి వరిధాన్యం కొనే వరకు ఉద్యమం.. కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి డిమాండ్ మేడ్చల్, నవంబర్ 12 : కేంద్ర ప్రభుత్వమే